చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో 5G స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించనుంది. గతనెలలో రియల్మీ 8, రియల్మీ 8 ప్రొ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ఇవి రెండూ 4జీ ఫోన్లు కావడంతో వినియోగదారులు క�
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో ఇటీవల ఒప్పో F19 ప్రొ, ఒప్పో F19 ప్రొ + ఫోన్లను భారత్లో విడుదల చేసింది. F19 సిరీస్లో కంపెనీ మూడో స్మార్ట్ఫోన్ ఒప్పో F19ను ఆవిష్కరించింది. 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సె�
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏప్రిల్ 15లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని చెబుతున్న వీడియో ఫేక్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. తాము అలాంటి హెచ్చరిక ఏదీ చేయలేదని చెప్పింద�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 43 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు. ఒక్కరోజులో ఇంతటి భారీ సంఖ
న్యూఢిల్లీ : ఎస్యూవీ సెగ్మెంట్లో పేరొందిన మహీంద్రా న్యూ ఎక్స్యూవీ 500 భారత మార్కెట్లో జులైలో లాంఛ్ కానుంది. 2021 మహీంద్రా ఎక్స్యూవీ 500 రెండు లేదా మూడో త్రైమాసంలో లాంఛ్ అవుతుందని మహీంద్రా అండ్ మహీంద్ర�
దేశంలో కరోనా ఉగ్రరూపం..ఇప్పటివరకు ఇదే గరిష్ఠంకొవిడ్తో 478 మంది మృతిఎల్లుండి సీఎంలతో ప్రధాని సమీక్షమహారాష్ట్రలో షిర్డీ ఆలయం మూత న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతున్నది. ఒక్కరోజు
సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎఫ్ సిరీస్లోగెలాక్సీ ఎఫ్ 12, గెలాక్సీ ఎఫ్ 02ఎస్ మోడళ్లను భారత్లో ఆవిష్కరించింది. ఎఫ్ సిరీస్లో కంపెనీ ఇప్పటికే గెలా�
న్యూఢిల్లీ: భారత్పై అమెరికా ప్రశంసలు కురిపించింది. పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్ కీలకపాత్ర పోషిస్తున్నదని మెచ్చుకున్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణ
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో �
న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్
వ్యాక్సినేషన్ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి