సెమికండక్టర్ల కొరతతో.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: సెమికండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహన దిగ్గజాలు ఏకంగా తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటున్నాయి. వీటిలో మహీంద్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కరోనా ఢీలా పడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఊపందుకోవడంతో గత నెలలో ఎగుమతుల్లో 45 శాతం వృద్ధి నమోదైంది. నికరంగా 33.14 బిలియన్ డాలర్ల విల�
దేశంలో రెండు టైమ్జోన్లకు పెరుగుతున్న డిమాండ్ ఐఎస్టీతో ఈశాన్య ప్రాంతాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు వేర్వేరు టైమ్ జోన్లతో పగటి సమయం ఆదాతో పాటు.. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించొచ్చంటున్న నిపుణులు వ్య�
ఓవల్ : భారత్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో .. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయిదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1 గెలుపుతో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పుల�
మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ �
రాజు భీమ్రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదె
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండి�
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 30,941 కేసులు నమోదవగా తాజాగా 41 వేలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 35.6 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. మంగళవారం ఒకే రోజు 1.08కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్క
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో
దుబాయ్: ఆసియా జూనియర్ బాక్సిం గ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్స ర్లు పసిడి పతకాల పంట పండించారు. పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 11 స్వర్ణాలు, పది రజతాలతో మెరిశారు. పురుషుల కేటగిరీలో సోమవారం విశ్వామిత్�
Taliban | ఇండియా మాకు ముఖ్యమైన దేశం.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వారికి ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్థాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. త�
Fariba Akemi | ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీన పరుచుకోవడంతో.. ఆ దేశానికి చెందిన మహిళ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. షరియా చట్టాలకు లోబడి స్త్రీల హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. మహిళల