మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారిఒక్కరోజులోనే 25వేలకు పైగా కేసులు నమోదుకరోనా వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికంఆంక్షలను కఠినతరం చేసిన రాష్ట్ర ప్రభుత్వంఆఫీసులు, థియేటర్లలో 50%మందికే అనుమతిపంజాబ్లో
న్యూఢిల్లీ, మార్చి 19: కేంద్ర చట్టాలపై అభిప్రాయం తెలిపే హక్కు రాష్ర్టాల అసెంబ్లీలకు ఉందా లేదా అన్నది తెలుపాలని పిటిషన్దారైన ‘సమతా ఆందోళన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంప�
‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’లో భారత్కు 139వ స్థానంన్యూయార్క్: ‘సంతోషం సగం బలం’ అనే సామెత మనకు ఉందిగానీ.. సంతోషం మాత్రం లేదు. భారతీయులు అస్సలు హ్యాపీగా లేరని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. ఐక్యర�
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. చెరో రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్
దోహా: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్లో శుక్రవారం పాకిస్థాన్కు చెందిన మహమ్మద్ రమీజ్ను 4-0తో చ�
న్యూఢిల్లీ, మార్చి 19: ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ 12 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతం వృద్ధిని కనబర్చిన నేపథ్యం
మార్పులతో ప్రీమియంలు పెరుగుతాయ్ ఆరోగ్య బీమాలపై సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 18: ప్రస్తుతమున్న ఆరోగ్య బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్ �
కనీస ధర రూ.5,19,900 న్యూఢిల్లీ: ఇటాలియన్ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ బైక్ టీఆర్కే 502ఎక్స్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మెటాలిక్ డా�
న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో
ఐదో వన్డేలోనూ భారత్ ఓటమిలక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగి�
జడ్ఎక్స్-10ఆర్ రూ.14.99 లక్షలున్యూఢిల్లీ, మార్చి 17: సూపర్ బైక్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జపాన్ సంస్థ కవాసకీ.. సరికొత్త హంగులతో నీంజా జడ్ఎక్స్-10ఆర్ బైక్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లైమ�
చైనాకు చెందిన షియోమీ కంపెనీ రెడ్మీ స్మార్ట్టీవీలను భారత్లో ఆవిష్కరించింది. రెడ్మీ స్మార్ట్టీవీ X సిరీస్లో మూడు సైజుల్లో అందుబాటులో ఉంది. కొత్త X సిరీస్ టీవీలన్నీ క్వాడ్ కోర్ ఏ55 చిప్సెట్తో వ�
న్యూఢిల్లీ : దేశంలో పేదరికం వెక్కిరిస్తున్నా మిలియనీర్ల సంఖ్యలో మాత్రం భారత్ వెలిగిపోతోంది. దేశంలో 4.12 లక్షల డాలర్ మిలియనీర్ల (రూ 7 కోట్ల సంపద) కుటుంబాలున్నాయని హురున్ ఇండియా సంపద నివేదిక 2020 వెల్లడించిం�
రూ.2 వేల నోట్ల ముద్రణపై కేంద్రం స్పష్టీకరణ గణనీయంగా తగ్గిన చలామణి ప్రస్తుతం వ్యవస్థలో 249.9 కోట్ల నోట్లే న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లు గత రెండేం�