నాటింగ్హామ్: ఇండియాతో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. భారత జట్టులోకి గాయపడ్డ శుభమన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఈ మ్యాచ్�
నిషేధం ఎత్తివేసిన యూఏఈ | భారత్తో పాటు ఐదు దేశాల ప్రయాణికులపై ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ (NCEMA) తెలిపింది. ఆంక్షలు అమలులో ఉన్నప్పటిక�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశ�
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి.. సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటా
ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్పుట్లో ఇండియాకు చెందిన తజిందర్పాల్ సింగ్ తూర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు.
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) పురుషుల హాకీలో ఇండియన్ జట్టు సెమీస్లో ఓడింది. బెల్జియం చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భారత్పై విజయం �
న్యూఢిల్లీ, జూలై 31: తూర్పు లఢక్లో హాట్స్ప్రింగ్స్, గోర్గాతో పాటు ఉద్రిక్తత ఏర్పడిన ప్రదేశాల్లో బలగాలను, ఆయుధాలను త్వరగా ఉపసంహరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ�
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులోని లఢక్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు శనివారం 12వ రౌండ్ చర్చలు జరుపనున్నారు. ఇండియన్ ఆర్మీ, చ�
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ను భారత్లో భాగంగా చూపించే వరల్డ్ మ్యాప్లను చైనా స్వాధీనం చేసుకున్నది. చైనాలో తయారైన సుమారు రూ.50 వేల విలువైన ఈ పటాలను షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ
Vaccine doses: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య