కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34
నాటింగ్హామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీప
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఇది 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని చేరింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అందిన ప్రొవిజనల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 50,03,48,866 మంది ప్రజలు కరోనా టీకా పొందారు. మరోవైపు శుక్�
న్యూఢిల్లీ : భారత్, చైనా సరిహద్దుల్లో గత ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈస్ట్రన్ లడాఖ్లోని గోగ్రా నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. గాల్వాన్
Single Dose Covid Vaccine | కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది.
Hockey India Team | నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం నెగ్గింది. గురువారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ 5-4తో జర్మనీపై విజయం సాధించింది. ఫలితంగా టోక్యో
Olympics | ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వహించేందుకు మాత్రం భారత్కు అవకాశం రాలేదు. కనీసం ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీ కూడా పడలేదు
ఒలింపిక్స్లో పథకాలు | టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు.
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ