ముంబై, మార్చి 22: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ‘ఎస్5 స్పోర్ట్బ్యాక్’ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐదు సీట్లు, నాలుగు డోర్లను కలిగి ఉండే ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ
ఒక్కరోజులో 46,951 కేసులుమహారాష్ట్రలోనే 30వేలకుపైగాన్యూఢిల్లీ, మార్చి 22: దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 46,951 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధికం. మహారాష్ట్ర, పంజా�
న్యూఢిల్లీ: గత నెలలో ఇండియా, పాకిస్థాన్ మిలిటరీ చీఫ్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. దాయాది దేశాలు సడెన్గా ఇలా కాల్పుల
109 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి వైదొలిగి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 12 వ రాష్ట్రం. 1912 లో ఏర్పడిన ఈ రాష్ట్రం పేరు బిహార్. ఇవాళ బిహార్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావే�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోద�
డెహ్రాడూన్: ఇటీవల మహిళలు చిరిగిన జీన్స్ ధరించడంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్, మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజుల్లో దాదాపు లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటిం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 4.36 కోట్ల డోసులు వేశామని, ఒకే రోజు 16 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రా�
దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం ఒక్కరోజులోనే 40,953 కేసులు ముంబైలో నిర్బంధ కొవిడ్ టెస్టులు న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే 40,953 కేసులు నమోదయ్యాయ�
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో అగ్రశ్రేణి జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ 2-2తో సమంగా ఉండగా చివ
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత పర్యటన సందర్భంగా చెన్నై సందర్శిస్తారని భావిస్తున్నారు. జాన్సన్ వచ్చే నెల 26న భారత్కు రానున్నారు. జాన్సన్ చెన్నై పర్యటన ఖరారైందని, తమిళనా�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల �