India-Israel friendship | భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాలు స్నేహబంధాన్ని స్మరించుకున్నాయి. ఈ సందర్భంగా
ఎండెమిక్ అంటే వైరస్తో ప్రమాదం లేదని కాదు డబ్ల్యూహెచ్వో రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ న్యూఢిల్లీ, జనవరి 29: ఇండియాలో కొన్ని రాష్ర్టాలు, నగరాల్లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ దేశవ్య�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను ఇండియాకు ఇజ్రాయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ డీల్ కుదిరిన తర్వాతనే.. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇండియా ఓటేసినట్లు తెలుస్తోంది. యూఎ
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 6 వందల మందికిపైగా
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి కోసం ఇండియా తొలి ఆర్డర్ వచ్చింది. బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైళ్ల కోసం పిలిప్పీన్స్ రక్షణశాఖ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 374 మిలియన్ల డాలర్ల
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ రెండు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్
Corona cases | దేశంలో కరోనా మహమ్మారి మూడో దశలో విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా జనాభా కరోనా బారిన పడ్డారు.
భారత్ అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేస్తున్నదా? రాచరికం వైపు మళ్లుతున్నదా? చైనాలో జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిలా, దేశంలో మోదీ తనకు ఎదురులేకుండా పావులు కదుపుతున్నారా? అంటే.. ఔననే సమాధానాలు వినిపిస్తు�
Pulse Polio Vaccine | కరోనా మహమ్మారి నాన్ కొవిడ్ టీకాల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపింది. యూనిసెఫ్ (UNICEF) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2020లో దేశంలో వ్యాక్సిన్ క్యాంపెయిన్ భారీగా తగ్గిపోయింది. గ్రామీణ
Covid-19 | దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించారు. కొవిడ్ పరీక్షలు, టీకాల డేటాను సకాలంలో పంపాలని