Corona cases in India | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 555 మంది మరణించారు.
సిడ్నీ: ఇండియాలో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన కళాఖండాలను ఇండియాకు తిరిగి అప్పగించనుంది ఆస్ట్రేలియా. మొత్తం 14 కళాఖండాలను అప్పగించనుండగా ఇందులో ఆరు ఇండియాలో చోరీకి గురవడం లేదా ఆ�
భారత్కు విమానాలు నిలిపివేసిన ఎతిహాద్ | యూఏఈ నుంచి భారత్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. తదుపరి నోటీసు జారీ చేసే వరకు సర్వీసులు
భారత్పై లంక విజయం..నేడు ఫైనల్ కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోర
న్యూఢిల్లీ : కరోనా వైరస్తో తలెత్తిన పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. భారత్లో అత్యధిక జనాభాకు వ్యాక్�
స్పెయిన్పై భారత హాకీజట్టు ఘన విజయం | ఒలిపింక్స్లో హాకీలో స్పెయిన్పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. పూల్-ఏ మూడో మ్యాచ్లో 3-0 తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు
మూడో రోజూ ఆకట్టుకోని భారత అథ్లెట్లు మనిక, నాగల్, సజన్, భవానీ పరాజయం శరత్ ముందంజ.. విశ్వక్రీడల్లో వరుసగా రెండో రోజు భారత అథ్లెట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజతం ప�
నేడు భారత్, శ్రీలంక రెండో టీ20 కొలంబో: వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు.. పొట్టి ఫార్మాట్లోనూ తొలి విజయంతో మంచి జోరుమీదున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున�
సోచి (రష్యా) : రష్యాలో జరుగుతున్న ఫిడే చెస్ ప్రపంచ కప్ పోటీలలో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. విదిత్.. 1.5-0.5 తేడాతో వాసిఫ్ రర్బైలి(అజర్బైజాన్)పై విజయం సాధించా�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 39,361 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరాయి. ఇందులో 4,11,189 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,05,79,106 మంది బాధితులు కోలుకున్నారు.
Bipin Rawat: మయన్మార్లోకి చైనా చొచ్చుకు వస్తున్నదని, దానిపై భారత్ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ సూచించారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి.
2047కల్లా సాధ్యం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్�
Tokyo Olympics | ఆర్చరీ మిక్స్డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్