గతేడాది భారీగా తగ్గిన పీఎఫ్ అకౌంట్లు కార్మిక శాఖ వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 15: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలను ఈపీఎఫ్వో భారీ ఎత్తున మూసేసింది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఏకంగా
10-20% పెరుగనున్న ప్రీమియం ధరలు ఏప్రిల్ నుంచి పెంచనున్న జీవిత బీమా సంస్థలు న్యూఢిల్లీ, మార్చి 15: ఏండ్ల తరబడి అగ్గువకే లభిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇక ప్రియం కానున్నాయి. వచ్చే నెల నుంచి టర్మ్ ఇన�
దేశంలో 3 రెట్లు పెరిగిన కుటుంబ విరాళాలు న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో తీవ్రమైన సమస్యలను సృష్టించినప్పటికీ భారతీయుల్లో దాతృత్వ గుణం అంతకంటే అధిక స్థాయిలో గుబాళించింది. దీంతో 2020 ఆర్థ�
ఫిబ్రవరిలో 4.17శాతంగా నమోదు న్యూఢిల్లీ, మార్చి 15:టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కోరలు చాచుతున్నది. ఆహార, విద్యుత్, చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ ధరల సూచీ ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింద�
రెపో ఆధారిత వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 15: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. రెపోతో అనుసంధనం చేసుకున్న రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్�
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్ ప్లస్ పేరుతో ఈ సేవింగ్స్ ప్లాన్ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ తెలియజేసింది. పాలసీదారులకు రక్షణతోపాటు
న్యూఢిల్లీ: మనదేశ ఇంధన అవసరాలకు సరిపడా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పటి వరకు సౌదీ అరేబియాకు రెండో స్థానం ఉండేది. కానీ సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్నది. ఆ స్థానాన్ని అమెర
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగ
దేశంలో గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ బుసలు కొడుతున్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కేసులు నమోదయ్యాయి. గత మూడు మాసాల్లో ఒక్కరోజులో నమోదైన అత�
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(0)..శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంత�
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభం వేడుకలను ఆరంభించిన ప్రధానమంత్రి భారత విజయాలతో ప్రపంచానికి వెలుగులు స్థానిక ఉత్పత్తులను వాడటమే బాపూజీకి నివాళి దేశ ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ అహ్మదాబా