కొలంబో: తొలి వన్డేలో టీమిండియా ముందు శ్రీలంక భారీ టార్గెట్నే ఉంచింది. కొలంబో వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 48 ఓవర్ల�
బోయినపల్లి వినోద్ కుమార్ | వచ్చే 2033 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్ లో ఇండియా బిడ్ చేయక తప్పదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి.
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒకే పూల్లో దాయాదులు టీ20 ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వ�
చివరి టీ20లో భారత మహిళల ఓటమి చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్ చేతిలో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా చేజార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి పోరులో హర్మ
న్యూఢిల్లీ, జూలై 15: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్లోకి రూ.5 కోట్ల విలువైన కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. రేసింగ్ కారు అయిన ఈ హ్యురాకాన్..కేవలం మూడు సెకండ్�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గం�
డబ్ల్యూటీసీ -2లో భారత్ ఆడే సిరీస్లివే దుబాయ్: 2021-2023 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్లో భారత్ స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే విదేశీ సిర
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). రూ.88.06 లక్షల ప్రారంభ ధరతో లభించను�
కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం ముంబై, జూలై 14: మాస్టర్కార్డ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు
Science study: దేశంలో బ్రెయిన్ స్ట్రోక్తో మరణించే వారి సంఖ్య అసాధారణ స్థాయిలో ఉందనడానికి తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో బుధవారం ప్రచురితమైన ఒక అధ్యయన పత్రమే నిదర్శనం.