మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ �
రాజు భీమ్రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదె
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండి�
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 30,941 కేసులు నమోదవగా తాజాగా 41 వేలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 35.6 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. మంగళవారం ఒకే రోజు 1.08కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్క
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో
దుబాయ్: ఆసియా జూనియర్ బాక్సిం గ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్స ర్లు పసిడి పతకాల పంట పండించారు. పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 11 స్వర్ణాలు, పది రజతాలతో మెరిశారు. పురుషుల కేటగిరీలో సోమవారం విశ్వామిత్�
Taliban | ఇండియా మాకు ముఖ్యమైన దేశం.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వారికి ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్థాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. త�
Fariba Akemi | ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీన పరుచుకోవడంతో.. ఆ దేశానికి చెందిన మహిళ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. షరియా చట్టాలకు లోబడి స్త్రీల హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. మహిళల
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భార�
రోహిత్, భరత్, తను, విషుకు స్వర్ణాలు దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఆదివారం పసిడి పంట పండింది. పతకాల వేటలో పోటీపడిన భారత జూనియర్ బాక్సర్లు.. ఒకేరోజు నాలుగు స్వర్ణాలు సాధించారు. పురు�