న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. మరొకొద్దిరోజుల్లో మేడిన్ ఇండియా ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్త�
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. మోటో జీ సిరీస్లో మోటో G30, మోటో G10 పవర్ మోడళ్లను ఆవిష్కరించింది. 6.5 అంగుళాల HD+ డిస్ప్ల
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిన యూరి గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. పుట్టిన 27 సంవత్సరాల వయస్సులో అంటే 1961 ఏప్రిల్ 12 న అతను వోస్టాక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి రోదసీలో�
న్యూఢిల్లీ: చైనా తన తాజా పంచవర్ష ప్రణాళిక (2021-25)లో కీలక ప్రతిపాదన చేసింది. భారత్కు ఎగువన బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్లు నిర్మించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనను ఈ నెల 11న నేషనల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలన కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మందికి టీకా ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేషన్ ప�
అహ్మదాబాద్: మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. పాయింట్ల పట్టికలో కోహ్లీ సేన టాప్లో నిలిచింది. జూన్లో ఇంగ్లండ్లో జరగనున్న ఫైన�
బీజింగ్: రక్షణ బడ్జెట్ను చైనా భారీగా పెంచింది. ఈ ఏడాదికిగాను రక్షణ రంగానికి 1.35 ట్రిలియన్ యువాన్లు (దాదాపు రూ.15.27 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెక్వాంగ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని సాధించింది. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర విధానాల మధ్య స�