6 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.59 శాతంగా నమోదు న్యూఢిల్లీ, జనవరి 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 6 నెలల గరిష్ఠానికి ఎగిసింది. డిసెంబర్లో 5.59 శాతంగా నమోదైంది. ఎగిసిన ఆహారోత్పత్తుల ధరలే ఇ
ప్రజలకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి కనీసం 2 రోజులకు బఫర్ స్టాక్ పెట్టండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ దేశంలో కొత్తగా 1.94 లక్షల కేసులు న్యూఢిల్లీ, జనవరి 12: ఒమిక్రాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉన్నదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో మంగళవారం ఇంటర్నేషనల్ చాంబర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. పాక్లో
న్యూఢిల్లీ, జనవర్ 12: వారిద్దరూ అన్నదమ్ములు.. సరిహద్దులు వారిని 74 సంవత్సరాల పాటు విడదీశాయి. ఇప్పుడు సరిహద్దులు తెరుచుకోవడంతో ఒకరినొకరు కలుసుకొని బోరున విలపించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన నె
ఐదు వికెట్లతో విజృంభణ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210 ఆలౌట్ రాహుల్, మయాంక్ విఫలం భారత్ రెండో ఇన్నింగ్స్ 57/2 ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికరపోరు జరుగుతున్నది. సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న
Corona cases | దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది.
IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసి
Covid Cases | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర�
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడవ టెస్టులో ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండవ టెస్టుకు మిస్ అయిన కోహ్లీ.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేప్ టౌన్ వేదికగా రేపటి నుంచి మ�