దేశంలో 36.13కోట్లకుపైగా టీకాల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 36కోట్లకుపైగా టీకాలు వేసిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందించిన నివేదిక ప్రక�
బెర్క్షైర్ హాత్వే నుంచి బ్రోకరేజ్ సర్వీసులు భాగ్యనగరానికి మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ న్యూఢిల్లీ, జూలై 6: రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ గేర్లో దూసుకుపోతున్న మన హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక కంపెనీని ఆ�
ధర: రూ.83,275 న్యూఢిల్లీ, జూలై 6: టీవీఎస్ మోటర్.. మార్కెట్లోకి సరికొత్త ఎన్టార్క్ 125 సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్ను విడుదల చేసింది. మంగళవారం పరిచయమైన దీని ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం రూ.83,275గా ఉన్నది. డ్రైవ్�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 43,071 కేసులు నమోదవగా, నేడు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసు�
న్యూఢిల్లీ : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. హై కమిషన్ ఆఫీసు కాంపౌండ్లో డ్రోన సంచరించినట్లు గుర్తించారు. ఈ ఘటన పట్ల భారత్ తీ�
సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలన్న డబ్ల్యూహెచ్వో చీఫ్ లండన్ : ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసేనాటికి ప్రతి దేశంలో కనీసం పది శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) �
కరోనా రెండోదశ నుంచి కాస్త ఉపశమనం పొందుతూ, మూడో అల విరుచుకుపడుతున్నదనే భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్దీపన మూట విప్పింది. కుదేలైన వ్యాపార వాణిజ్యరంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్�
లండన్: ఇంగ్లండ్తో జరిగే అయిదు టెస్టుల సిరీస్కు ఓపెనర్ శుభమన్ గిల్ దూరం అయ్యాడు. గాయపడ్డ గిల్ను పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఇంగ్లండ్లో ఇండియా టీమ్తోనే అతను
కొవిషీల్డ్, కొవాగ్జిన్కు అనుమతి ఇవ్వకుంటే.. క్వారంటైన్! | దేశంలో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) గుర్తించకపోవడం భారత్ తీవ్రంగా పరిగణించింది.
దేశంలో 33.54కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 166వ రోజుకు చేరింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం