రాజస్థాన్లో వృద్ధుడు(73) మృతి ఒక్క రోజే 58,097 కరోనా కేసులు రెట్టింపు వేగంతో మహమ్మారి వ్యాప్తి 8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరుగుదల దేశంలో 2,135 ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 5: ఇండియాలో ఒమిక్రాన్తో తొలి మరణం నమో�
దేశంలోనే తెలంగాణ ముందంజ మరో 2 కోట్ల పని దినాలకు కార్యాచరణ కూలీలకు 2,215 కోట్ల కూలి చెల్లింపు హైదరాబాద్, జనవరి 5 : ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి కేటాయించిన పనిదినా�
Omicron deaths: దేశంలో 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు టీకాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు కోటిమందికి పైగా
వారంలోనే ఆరు రెట్లు పెరిగిన కేసులు.. 24 గంటల్లో 37 వేల కేసులు ఢిల్లీ, మెట్రో సిటీలపై ఒమిక్రాన్ పంజా మొత్తం కేసుల్లో సగం కొత్త వేరియంట్వే ధ్రువీకరించిన టాస్క్ఫోర్స్ చీఫ్ అరోరా కొవిడ్ సునామీతో అమెరికా క
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124 మంది మరణించారు. మరో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో
హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలో
డిసెంబర్లో 37.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జనవరి 3: తాజాగా ముగిసిన డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగి రికార్డుస్థాయిలో 37.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే ప్�
న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటుకు ట్రేడింగ్ ఎక్సేంజ్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతిచ్చింది. ఈ మేరకు వాల్ట్ మేనేజర్ల నియమ, నిబంధనలను సోమవారం విడుదల చేసింది. గతేడాది సెప్టె�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అ
Corona | దేశంలో కరోనా (corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి.
Vaccine for kids | 15-18 ఏండ్ల వయస్సు వారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ పిల్లల వ్యాక్సినేషన్పై పలు సూచనలు