న్యూఢిల్లీ: ఇండియా ఈ మధ్యే కరోనా ఆందోళనకర వేరియంట్గా గుర్తించిన డెల్టా ప్లస్ కేసులు దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడి అడ్డుతొలడం లేదు. సౌతాంప్టన్లో ఇంకా వర్షం కురుస్తోంది. దీంతో అయిదవ రోజు ఆట కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం �
Mi 11 Lite: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ సిరీస్లో మరో కొత్త ఫోన్ను మంగళవారం భారత్లో ఆవిష్కరించింది. MI 11 లైట్ పేరుతో విడుదలైన స్మార్ట్ఫోన్లో 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 157 గ్రామ
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. సౌతాంప్టన్లో వర్షం కారణంగా సోమవారం కనీసం ఒక్క బంతి కూడ�
Vivo V21e 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో అద్భుత ఫీచర్లతో మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో వీ21ఈ(V21e) 5జీ మోడల్ను జూన్ 24న సాయంత్రం 5గంటలకు భారత్లో విడుదల చేయనున్నట్లు సంస్థ
సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ M-సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. మిడ్రేంజ్లో గెలాక్సీ M32 పేరుతో ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ రియల్మీ8, పొకో ఎం3 ప్రొ
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
దుబాయ్, జూన్ 20: భారత్తో పాటు పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలను దుబాయ్ సడలించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు రెసిడెన్స్ వీసా ఉండి, యూఏఈ ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటే అనుమతి�
23 నుంచి భారత్కు ఎమిరేట్స్ విమాన సర్వీసులు!
దుబాయి నుంచి భారత్కు ఈ నెల 23 వరకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించిం....
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఏజీస్ బౌల్ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. శనివారం వర్ష�
న్యూయార్క్: మయన్మార్లో ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వందలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య