126 tigers have died in India in 2021 | భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇ�
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో 305 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సఫారీలు.. క�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు
Omicron | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఒక్కరోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు
India at Olympics | టోక్యో ఒలింపిక్స్..భారత క్రీడా చరిత్రలో మరుపురాని సందర్భం. ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైన విశ్వక్రీడల్లో భారత్ అసమాన ప్రదర్శనతో అదరగొట్టింది. గతానికి పూర్తి భిన్న
Shami on fire | సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఓ వికెట్ కోల్పోయినా.. ఓవర
సమాజం ఉత్పత్తి చేసే, వినియోగించే ఆర్థిక వస్తువులు, సేవల పరిమాణం, నాణ్యతలో పెరుగుదల దేశ ఆర్థిక వృద్ధిని వివరిస్తాయి. వృద్ధిని తరచూ గృహ ఆదాయంలో పెరుగుదల లేదా జీడీపీ పెరుగుదలగా కొలుస్తారు. అయితే ఇది సమగ్ర వి
corona | దేశంలో కొత్తగా 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691కి పెరిగింది. ఇందులో 3,42,43,945 మంది మహమ్మారి నుంచి కోలుకోగా
Hyderabad clean city | దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరుగుతున్నదని, 100శాతం మురుగును ప్రతి రోజూ శుద్ధి చేయడమే లక్ష్యంగా జలమండలి అధికారులు పనిచేయాలని మంత్రి కేటీఆర్
అఫ్గానిస్థాన్పై ఉత్కంఠ విజయం అండర్-19 ఆసియాకప్ దుబాయ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. అండర్-19 ఆసియా కప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భా�
న్యాయస్థానం ఆదేశాలను అమలు పరచాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థే నిర్లక్ష్యం వహించడం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్�
లాహోర్: పాకిస్థాన్, భారత్కు బద్ధ శత్రువన్న సంగతి తెలిసిందే. ఆ దేశాధినేతలు భారత్ పట్ల ఎప్పుడూ తమ అక్కసను వెళ్లగక్కుతుంటారు. కయ్యానికి కాలు దువ్వుతుంటారు. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీని�