ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�
ప్రారంభ ధర రూ.16.3 లక్షలు 6-7 సీట్లతో పరిచయం న్యూఢిల్లీ, జూన్ 18: హ్యుందాయ్ మోటర్ ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) శ్రేణిలో తమ సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది.
Tokyo 2020 Summer Olympics: కరోనా మహమ్మారి జపాన్లో విజృంభిస్తోంది. కొవిడ్ కారణంగా ఆదేశంలో జూన్ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్ వేశా�
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభంకానున్నది. మహా రసవత్తర పోరు అనివార్యంగా తోస్తున్నది. అయితే టెస్ట్ చాంపియన్షిప్లో టాప్లో నిలి�
దేశంలో 26.86 కోట్ల డోసుల పంపిణీ : కేంద్రం | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 26.86 కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
Mercedes-Benz S-Class 2021: భారత్లో విలాసవంతమైన కార్లకు మంచి డిమాండ్ ఉంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు లంబోర్ఘినీ, మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసే కొత్త మోడళ్ల కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా మెర్సిడెస్ బె
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి క�
itel Magic 2 4G:మొబైల్ కంపెనీ ఐటెల్ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. ఐటెల్ మ్యాజిక్ 2 4G పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. డ్యూయల్ 4జీ VoLTE సపోర్ట్తో ఈ ఫోన్ను విడుదల చేసి�
న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలు సడలించడంతో దేశంలో నిరుద్యోగ రేటు ఆరువారాల కనిష్ట స్థాయిలో 8.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం తాజా వారంలో 9.7 శాతానికి తగ్గగా, గ్రామీణ
గతేడాది దేశంలో 11% పెరిగిన ఆర్థిక సంపద ముంబై, జూన్ 15: దేశంలో ఆర్థిక సంపద గతేడాది 11 శాతం ఎగిసి 3.4 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.250 లక్షల కోట్లు)ను తాకింది. కరోనా వైరస్ విజృంభణలోనూ భారత్.. సంపద సృష్టిలో దూకుడు కనబ�
ప్రారంభ ధర రూ.17.9 లక్షలు న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. స్పోర్ట్స్ బైకుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ