న్యూఢిల్లీ : భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో చైనా సరిహద్దుల్లో భారత్ ఇటీవల దాదాపు 50,000 అదనపు బలగాలను మోహరించిందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. గత కొద్ది నెల
జమ్ము విమానాశ్రయంపై దాడులు వాయుసేన స్థావరం, ఏటీసీనే లక్ష్యం ఇద్దరు అధికారులకు స్వల్ప గాయాలు ఉగ్రవాదుల పనేనని పోలీసుల అనుమానం ఎఫ్ఐఆర్ నమోదు.. ఎన్ఐఏకు కేసు బదిలీ? మరో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు జ�
కరోనా కేసులు| దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న కోసం భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, దీపిక కుమారి పేర్లను హాకీ ఇండియా (హెచ్ఐ) శనివారం సిఫారసు చేసింది. పురుషుల జట్టు వైస
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ కైవసం.. ఫైనల్లో భారత్పై ఘన విజయం ప్రైజ్మనీ విజేత: న్యూజిలాండ్ రూ.11.86 కోట్లు రన్నరప్: భారత్ రూ.5.93 కోట్లు భారత్కు అనూహ్య ఓటమి. కనీసం డ్రా కచ్చితమనుకున్న ప్రపంచ �
న్యూఢిల్లీ, జూన్ 23: ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సూచించారు. ఇండియా అనే పేరును బ్రిటీష్వాళ్లు పెట్టారని, ఈ బానిస పేరు మనకొద్దని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఎన్�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రిజర్వ్ డే రోజు తొలి సెషన్లో కివీస్ బౌలర్లు అదరగొడుతున్నారు. 15 పరుగులు చేసిన అజింక్య రహానే.. బౌల్ట్ బౌ
సౌతాంప్టన్ : రిజర్వ్ డే రోజున టీమిండియా తీవ్ర వత్తిడిలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లతో హడలెత్తించిన కైల్ జెమిసన్ మళ్లీ విజృంభిస్తున్నాడ�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఇవాళ రిజర్వ్ డే ఆట ప్రారంభమైంది. అయితే మ్యాచ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మొదటి పది ఓవర్లు కీలకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూ
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తి�