న్యూఢిల్లీ, జూన్ 15: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల గుత్తాధిపత్య ధోరణులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఈ రెండు కంపెనీలు వాటి ఈకామర్స్ ప్లాట్ఫామ్
దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధ
న్యూఢిల్లీ: జర్మనీ ఆటో తయారీ దిగ్గజం బీఎమ్డబ్ల్యూ మంగళవారం భారత్లో సరికొత్త బైక్ను లాంచ్ చేసింది. ఎస్ 1000 ఆర్ పేరుతో ప్రీమియం మోటార్ సైకిల్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది.భారత్లో ఈ బైక్ ప్రారంభ
దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత! | అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ను భారత్లో కోవోవాక్స్ పేరిట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయను�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�
పొలాల్లో పని చేస్తున్న కరాటే ప్లేయర్ హర్దీప్ న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పదునైన పంచ్లతో పతకాలు కొల్లగొట్టిన హర్దీప్ కౌర్ ఇప్పుడు జీవనం కోసం రోజు కూలీగా మారింది. కుటుంబాన్ని పోషించ�
OnePlus Nord CE 5G: స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ మిడ్ రేంజ్లో అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో ఆవిష్కరించింది. కొత్త స్మార్ట్ఫో�
Amazon Mobile Savings Days: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటించాయి. సేవింగ్స్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీశాయి. తాజాగా అమెజాన్ మరో ప్రత్యేక సేల్ను ప్రకటించింది. స్�
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ లీ నింగ్తో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) తెగదెంపులు చేసుకుంది. దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న ఐవో�