భారత నావికాదళంలోకి రానున్న ఆరు ఏఐపీ జలాంతర్గాములు రూ.43 వేల కోట్ల మెగా ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం చప్పుడు లేకుండా శత్రునౌకల్ని తునాతునకలు చేసే సామర్థ్యం ‘మేకిన్ ఇండియా’లో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ప్రా
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�
న్యూఢిల్లీ, జూన్ 3: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రూ.50 వేల కోట్లతో ఆరు అత్యాధునిక జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ‘మేకిన్ ఇండియా’ పథకం�
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పొకో త్వరలో మొట్టమొదటి 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పొకో M3 Pro 5G స్మార్ట్ఫోన్ను ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా జూ�
న్యూఢిల్లీ : భారత్ లో స్ధానికంగా వ్యాక్సిన్ తయారీ చేపట్టేలా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత
ఖతార్తో భారత్ పోరు నేడు దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియా కప్ అర్హత పోటీల్లో భాగంగా భారత ఫుట్బాల్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఆసియా చాంపియన్స్ ఖతార్తో టీమ్ఇండియా తలపడనుంది. ప్రపంచకప్ అర్హ�
సిడ్నీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు బాసటగా నిలువబోతున్నారు. కరోనా కష్టాల్లో ఉన్న భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. యునిసెఫ్ ఆస్ట్రేలియ�
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సబ్బ్రాండ్ ఐక్యూ నుంచి మరో 5జీ స్మార్ట్ఫోన్ విడుదల కానుంది. ఐక్యూ జెడ్3 5జీ( iQoo Z3 5G ) పేరుతో కొత్త ఫోన్ను జూన్ 8న భారత్లో లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ఫోన్�