న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య 13వ విడుత సైనిక చర్చలు విఫలమయ్యా యి. తూర్పు లఢక్ సరిహద్దు వెంబడి ఇం కా పలుచోట్ల ప్రతిష్టంభన కొనసాగుతున్నది. దీని పరిష్కారానికి ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.