దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్కు సారవంతమైన నేల లభించింది. నదుల వద్దనే నాగరికత ఏర్పడుతుంది. సింధు నాగరికతకు నెలవైన భూములు పాక్కు దక్కాయి. నేల సారవంతమైనదే కానీ బుర్ర సారవంతమైనది కాకపోతే ఫలితం ఎలా ఉంట
జమ్ము కశ్మీరులోని షక్స్గామ్ లోయ ప్రాంతాన్ని తన భూభాగంగా ప్రకటించుకున్న చైనా.. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ద్వారా పాకిస్థాన్కు ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది.
వ్యాయామానికి బానిసైన 23 ఏండ్ల ఓ యువతికి రుతుస్రావం ఆగిపోయింది. తూర్పు చైనాకు చెందిన ఆ యువతిలోని హార్మోన్ల స్థాయిలు.. వయసు పైబడిన (50 ఏండ్లు) మహిళల మాదిరిగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
Indian Navy : మరో నేవీ బేస్ (నౌకాదళ స్థావరం) ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. పొరుగునే ఉండి, ప్రమాదకరంగా మారుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర
Donald Trump: సైనిక బలంతో గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆర్కిటిక్ దీవిపై గుత్తాధిపత్యం ఉన్నట్లు డెన్మార్క్ చేస్తున్న వాదనలను ట్రంప్ కొట్టిప�
Chinese Woman | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన చైనా మహిళను అరెస్టు చేశారు. సరైన వీసా, పాస్పోర్టు పత్రాలు లేకుండా ఇండో - నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నించగా ఆమెను సశస్త్ర సీమా బల్ సిబ్బంది పట్టుకున
Ice tsunami | శీతాకాలం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా కొన్ని చోట్ల అవలాంఛ్లు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల మంచు సునామీలు (Ice tsunami) సంభవిస్తున్నాయి
Rice produce | వరి ధాన్యం (Rice) ఉత్పత్తిలో భారత్ (India) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనా (China) ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర �
China | వెనెజువెలా అధ్యక్షుడు (Venezuela President) నికోలస్ మదురో (Nicolas Maduro) ను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై చైనా (China) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఏకపక్ష వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని అగ్రరాజ్యంపై మండిప�
Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్
పహల్గాం ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య చోటుచేసుకున్న సాయుధ ఘర్షణ తన వల్లనే సద్దుమణిగిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోగా.. తాజాగా చైనా కూడా తయారైంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత�
China: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చైనా కూడా వెల్లడించడమే గమనార్హం.
‘గల్వాన్ యుద్ధం’ ఆధారంగా సల్మాన్ ఖాన్ తీసిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంపై ‘చైనా గ్లోబల్' విమర్శలు గుప్పించింది. ఈ చిత్రం నిజాలను ప