ఇటీవల వరద విలయంతో విలవిల్లాడిన నేపాల్ దేశం గ్రీన్హౌస్ వాయువును భారీగా విడుదల చేసే భారత్, చైనా, అమెరికా దేశాల నుంచి నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది. ఉద్గారాలను భారీగా విడుదల చేస్తూ హిమాలయ దేశమైన నేప
Nepal Flood: టిబెట్ బోర్డర్లో ఉన్న గిరాంగ్ పోర్టు.. వరద విలయంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరద ధాటికి ఆ పోర్టు పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే వీడియోపై చైనాలో నిషేధం ఉన్నది. అక్కడ మీడియాలో ఇప్పటి వ
Nepal Floods: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 469కి చేరుకున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. వరదల వల్ల సుమారు 1500 మంది ఆచూకీ లేనట్లు కూడా తెలిపారు. ఇక మరో వైపు చైనా వార్నింగ�
Nepal : ఇప్పటికే ఆకస్మిక వరదలతో భారీగా దెబ్బతిన్న నేపాల్కు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. మరో 72 గంటల్లోగా బ్యారియర్ సరస్సు పొంగి పొర్లి, వరద ముంచెత్తే అవకాశం ఉందని నేపాల్ను చైనా హెచ్చరించింది.
Nepal floods : నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు 178 మందికిపైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనాపై కూడా నేపాల్ ఆరోపణలు చేస్తోంది.
China : చైనా ఇటీవల వరుసగా ఆధునిక ఆయుధాల్ని పరీక్షిస్తోంది. తాజాగా స్టీల్త్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్ను పరీక్షించింది. ఇది బ్లాక్, రాడార్ అబ్సార్బింగ్ కోటింగ్ డిజైన్తో తయారైన క్షిపణి.
గత కొన్నేండ్లుగా భారత్లోకి ఆగిన చైనా ఆధారిత పెట్టుబడులు మళ్లీ మొదలవుతున్నాయి. సరిహద్దుల్లో గల్వాన్ వద్ద ఇరు దేశాల సైనికుల కొట్లాట, చైనా దుశ్చర్యను ఖండిస్తూ 2020 ఏప్రిల్లో దేశంలోకి డ్రాగన్ పెట్టుబడుల�
NSA Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చైనాలో పర్యటించనున్నారు. చైనాతో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి అక్కడి ఉన్నతాధికారులతో దోవల్ చర్చించనున్నారు.
మన శత్రు దేశాలైన చైనా, పాక్లు 5, 6వ తరం జెట్ విమానాల వైపు దూసుకుపోతుంటే మనం 4వతరం జెట్ల వైపే అడుగులు వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వదేశీ తేజ్ జెట్ ఫైటర్ ప్రాజెక్టుపై ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర
రోబోల టెక్నాలజీ విషయంలో చైనా దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు మైదానాలు, ఖాళీ స్థలాల్లోనే ముందే నిర్దేశించిన పనులు చేయించేవారు. బుధవారం రోబోలకు ముందస్తు ఏర్పాట్లు లేని ఇంట్లో పనులపై సెకండ్ వరల్డ్ హ్యూమనా�
Arunachal Pradesh : భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం ల�
హాకీ ప్రపంచకప్లో టైటిల్ వేటను భారత మహిళల జట్టు డ్రాతో ఆరంభించింది. పూల్-డీలో భాగంగా ఆదివారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో భారత్.. చైనాతో పోరును 2-2తో డ్రాగా ముగించింది.
FIH Hockey World Cup : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్కప్ను భారత జట్టు(Team India) డ్రాతో ఆరంభించింది. చైనా (China)తో ఆదివారం హోరాహోరీ మ్యాచ్లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఆఖర్లో పట్టుసడలించింది.