Rice produce | వరి ధాన్యం (Rice) ఉత్పత్తిలో భారత్ (India) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనా (China) ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర �
China | వెనెజువెలా అధ్యక్షుడు (Venezuela President) నికోలస్ మదురో (Nicolas Maduro) ను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై చైనా (China) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఏకపక్ష వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని అగ్రరాజ్యంపై మండిప�
Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్
పహల్గాం ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య చోటుచేసుకున్న సాయుధ ఘర్షణ తన వల్లనే సద్దుమణిగిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోగా.. తాజాగా చైనా కూడా తయారైంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత�
China: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చైనా కూడా వెల్లడించడమే గమనార్హం.
‘గల్వాన్ యుద్ధం’ ఆధారంగా సల్మాన్ ఖాన్ తీసిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంపై ‘చైనా గ్లోబల్' విమర్శలు గుప్పించింది. ఈ చిత్రం నిజాలను ప
Viral news | నాగరికత పేరుతో నగరాల్లో సహజీవనం చేయడం, వివాహానికి ముందే గర్భం దాల్చడం, ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి వ్యవహారాలను తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా చేసేందుకు చైనాలోని యునాన్ రాష్ట్
Chinese Train | హైస్పీడ్ రైళ్లలో డ్రాగన్ దేశం చైనా (China) మరో ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (magnetic levitation train) టెక్నాలజీతో నడిచే మాగ్లెవ్ రైలు (maglev train)ను పరీక్షించింది.
చైనాకు చెందిన జాంగ్ జుక్వియాంగ్(25) అనే కుర్రాడు యువతకు ఆదర్శంగా నిలిచాడు. చేసేది ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగమైనా రోజుకు 13 గంటల పాటు పని చేస్తూ 5 ఏండ్ల కాలంలో రూ.1.42 కోట్లు కూడబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
దేశంలో జననాల రేటును పెంచేందుకు ఇటీవలే కండోమ్పై ట్యాక్స్ విధించిన చైనా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ఆ తరువాత అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే �
హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్ను నిర్వహించింది.