Viral news | నాగరికత పేరుతో నగరాల్లో సహజీవనం చేయడం, వివాహానికి ముందే గర్భం దాల్చడం, ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి వ్యవహారాలను తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా చేసేందుకు చైనాలోని యునాన్ రాష్ట్
Chinese Train | హైస్పీడ్ రైళ్లలో డ్రాగన్ దేశం చైనా (China) మరో ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (magnetic levitation train) టెక్నాలజీతో నడిచే మాగ్లెవ్ రైలు (maglev train)ను పరీక్షించింది.
చైనాకు చెందిన జాంగ్ జుక్వియాంగ్(25) అనే కుర్రాడు యువతకు ఆదర్శంగా నిలిచాడు. చేసేది ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగమైనా రోజుకు 13 గంటల పాటు పని చేస్తూ 5 ఏండ్ల కాలంలో రూ.1.42 కోట్లు కూడబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
దేశంలో జననాల రేటును పెంచేందుకు ఇటీవలే కండోమ్పై ట్యాక్స్ విధించిన చైనా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ఆ తరువాత అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే �
హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్ను నిర్వహించింది.
భారత్, రష్యా దేశాలను చైనాకు అమెరికా కోల్పోయినట్లు కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ మూడు దేశాలతో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట
సముద్ర జలాల నుంచి పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ హైడ్రోజన్ను తయారుచేసి చైనా ఘనత సాధించింది. ఈ రెండు విలువైన వనరులను ఒకే మిషన్ను ఉపయోగించి, ఒకే ప్రక్రియలో రాబట్టింది.
China Execution: 156 మిలియన్ల డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మాజీ బ్యాంక్ మేనేజర్కు ఇవాళ మరణశిక్ష అమలు చేశారు. హురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లో జనరల్ మేనేజర్గా చేసిన బాయ
చైనాలో ట్రాఫిక్ నియంత్రణకు సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. కూడళ్లలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు రోబో ట్రాఫిక్ పోలీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
India-US relation | ఇండో-పసిఫిక్ (Indo-pacific) ప్రాంతంలో చైనా (China) తో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందాలంటే భారత్ (India) తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా (USA) వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు పేర్కొన్నది
Shanghai | చైనా (China) లోని వాణిజ్య నగరం షాంఘై (Shangai) లో అధునాతన కాన్సులేట్ భవనాన్ని భారత్ ప్రారంభించింది. ఆ నగరంలో భారత్ (India) కు చెందిన అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా మొదటి అనుబంధ దవాఖాన శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధికి మూల కణ చికిత్సను (స్టెమ్ సెల్ థెరపీ) కనిపెట్టారు.