24 గంటల్లో 23,285 78 రోజుల్లో ఇదే అత్యధికం న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 6 రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గురువారం ఒక్కరోజే 23,285 పాజటివ్
ఫిబ్రవరిలో 5.03 శాతం న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.03 శాతానికి ఎగబాకింది. ఆహార �
అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుక�
న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) తొలి దేశాధినేతల సమావేశానికి ముందు ఇండియాపై మరోసారి ఏడుపు మొదలుపెట్టింది చైనా. అక్కడి అధికార పత్రిక గ్లోబ�
ఫిబ్రవరిలో రూ.491 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ, మార్చి 11: గత నెల ఫిబ్రవరిలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి మదుపరులు రూ.491 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశ�
న్యూఢిల్లీ, మార్చి 11: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్.. భారత్లోని తమ డిఫెండర్ 2021 మోడల్ వాహనాల్లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు సీట్లుండే 90 వెర్షన్తోపాటు ఐదు సీట్ల�
సరిహద్దుల్లో అటు చైనా.. ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత్ పకడ్బంధీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద క్యాంపులపై ఆకస్మి�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ.. 14 ఏండ్ల తర్వాత తిరిగి 2017 లో సరిగ్గా ఇదే రోజున అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పదవీ �
దుబాయ్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్వన్గా కొనసాగుతున్న భారత్ వన్డేల్లోనూ రెండో ర్యాంకులో ఉంది.
ప్రముఖ సంఘ సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వినుతికెక్కిన సావిత్రీబాయి ఫులే 1897 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్లో జన్మించిన సావి�
బీజింగ్: నానాటికీ వృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక, మిలిటరీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు క్వాడ్ పేరుతో నాలుగు దేశాల గ్రూప్ ఒకటి ఏర్పడిన సంగతి తెలుసు కదా. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలి�
అహ్మదాబాద్: పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్కు దూరమైన పాండ్యా.. తిరిగి బంతినందుకోవడం టీమ్ఇండియాకు శుభ
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. మరొకొద్దిరోజుల్లో మేడిన్ ఇండియా ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్త�