ఈ ఏడాది లక్ష మందిని నియమించుకోనున్న సంస్థలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగ నియమాకాల్లో జోరు పెంచాయి. కరోనా సంక్షోభంతో ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ.. మరోవైపు సాఫ్ట్వే
అశోక్ లేల్యాండ్ నుంచి తొలి లాట్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వాయుసేన (ఐఏఎఫ్) అత్యాధునికమైన తేలికపాటి బుల్లెట్ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకున్నది. అమెరికన్ సంస్థ లాక్�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్… కొనుగోలుదారులకు షాకిచ్చింది. చమురుకు సంబంధించిన పైపులో సమస్యలు తలెత్తడంతో 77,954 యూనిట్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చమురు స�
న్యూఢిల్లీ: దేశంలో జూన్ నాటికి ప్రతి రోజు 2,320 కరోనా మరణాలు నమోదవుతాయని లాన్సెట్ కరోనా కమిషన్ తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కారణాలను గ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక, పర్యా
అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపై విశ్లేషకులు ఉగ్రవాద నిరోధక చర్యలకు ఆటంకం పాక్, తాలిబన్ల మైత్రితో దేశ భద్రతకు ముప్పు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: అఫ్ఘనిస్థాన్ నుంచి సెప్టెంబర్ 11లోగా తమ బలగాలను �
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అజేయ యాత్ర కొనసాగిస్తున్నారు. పోలండ్ వేదికగా జరుగుతున్న టోర్నీ రెండో రోజు బరిలోకి దిగిన అన్ని బౌట్లలోనూ విజయం సాధించారు. మహిళల విభా�
న్యూఢిల్లీ: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ తొలిసారి బీసీసీఐ కాంట్�
ధర రూ.55,494.. ఎలక్ట్రిక్ చేతక్ బుకింగ్స్కు బ్రేకులు ముంబై, ఏప్రిల్ 15: బజాజ్ ఆటో కంపెనీ తన సీటీ మోటర్సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరించింది. సీటీ-110ఎక్స్ బైక్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ఎ
న్యూఢిల్లీ : బహుళ జాతి సంస్ధలపై బైడెన్ ప్రభుత్వం నూతన లెవీలు విధించనుండటంతో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత్కు చెందిన ఐటీ, ఫార్మా దిగ్గజాలపై పన్ను భారం తీవ్రతరం కానుంది. బహుళ జాతి సంస్ధల అంతర్
వాషింగ్టన్: భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా ఉద్రిక్త ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. సరిహద్దు వద్ద చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న�