కరోనా మరణాలు | కొన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం మంగళవారం నమోదు కాలేదు
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
భారత్కు తక్షణ సహాయం | కొవిడ్-19పై జరుగుతున్న యుద్ధంలో భారత్కు అవసరమైన తక్షణ సహాయాన్ని అమెరికా అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో భారత్కు ప్రపంచ దేశాల చేయూత ఆక్సిజన్, వెంటిలేటర్లు, ప్రాణాధార ఔషధాలు ముమ్మర సాయం వీలైనంత త్వరగా పంపేందుకు అమెరికా చర్యలు ఫ్రాన్స్ నుంచి 10 వేల మందికి సరిపోయే మెడికల్ ఆక్సిజన్ న్యూఢి�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్కు ఆధ్యాత్మిక గురువు దలైలామా బాసటగా నిలిచారు. ‘పీఎం-కేర్స్’కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టుకు సూచించారు. ‘కరోనా ప్రభావం ప్రపంచమంతా ఉన్నది. ము
చలించిన ఆపిల్|
భారతదేశంలో ప్రస్తుత పరిస్థితిపై టెక్ దిగ్గజం ఆపిల్ చలించి పోయింది. ఈ తరుణంలో ఇండియాను ఆదుకుంటామని సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. కానీ..
సిడ్నీ నుంచి వెనక్కి ఖాళీగా.. ఎయిర్ ఇండియా విమానం | ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించడంతో ఎయిర్ ఇండియా విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని మందులు, ఆక్సిజన్ తదితర ఇతర వైద్య పరికరాలను అందించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలుసు కదా. అయితే ఈ లిస్ట్లో �
ఎస్బీఐ యూత్| దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మెల్బోర్న్: ఇండియా నుంచి వచ్చే విమానాలను నిషేధించిన జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా కూడా చేరింది. దేశంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్న ఇతర దేశాలు ఇండియా నుంచి ప్రయాణికులన�