కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు
మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్�
భారత్కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్ | భారత్లో కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఆదుకునేందుకు యూకే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అంటోనోవ్ ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ నుంచి �
వాషింగ్టన్: గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (Gavi) ఇండియాకు పూర్తి సబ్సిడీపై 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు, 3 కోట్ల డాలర్ల (సుమారు రూ.220 కోట్లు) నిధులు ఇవ్వనున్నట్లు శు�
న్యూఢిల్లీ: భారత్కు 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నట్లు కువైట్ తెలిపింది. మరో 1,400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. “మూడు భారత యుద్ధ నౌకలు, ఒక పెద్ద �
కరోనా కేసులు| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న 4.12 లక్షల మంది కరోనా బారినప
దేశంలో జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టడం 1950 దశకంలోనే మొదలైంది. తమిళనాడులో 1949 అన్నాదురై నాయకత్వలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)’ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. అన్నాదురై (1967-69) ఆయన �