భారత్లో ఈ ఏడాది జూన్లో జీప్ మెరిడియన్ను లాంఛ్ చేయనున్నట్టు జీప్ వెల్లడించింది. జీప్ మెరిడియన్ బుకింగ్స్ మేలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ : దేశీయ ప్రైవేటు బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. మరో ప్రైవేట్ బ్యాంక్ అయిన సిటీ బ్యాంక్ టేకోవర్ చేయనున్నది. ఈ విషయాన్ని సిటీ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 1.6 బిలియన్ డాల�
న్యూఢిల్లీ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నేపథ్�
corona cases | దేశంలో కొత్తగా 1233 కరోనా కేసులు నమోదవగా, 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా, 5,21,101 మంది బాధితులు మృతిచెందారు.
3,399 మతపరమైనవే.. లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 29: 2016-2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 2.76 లక్షల అల్లర్లు జరిగాయని, ఇందులో 3,399 ఘటనలు మతపరమైన ఘర్షణలేనని మంగళవారం కేంద్రం లోక్సభకు తెలియజేసింది. దేశంలో జర�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే వారం ఆయన ఇండియా రావాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో రిలీజ్ చేయనున�
మాస్కో: ప్రస్తుతం రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో డాలర్ రూపంలో ఆ దేశంతో వాణిజ్యం సాగడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా రష్యాతో లావాదేవీలు జరిపేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంద�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. గత వారం రోజుల నుంచి 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్�
తమ మిత్రదేశాలు కానీ దేశాలన్నీ రష్యా నుంచి ఏమైనా కొనుగోలు చేస్తే కచ్చితంగా రష్యా రూబెల్స్లోనే చెల్లించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతేకాదు ఈ క్రమంలోనే రష్
మహిళల వన్డే ప్రపంచకప్ క్రైస్ట్చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్�
తూర్పు లఢక్ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లనంత వరకు సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడవని చైనాకు భారత్ తేల్చి చెప్పింది. బలగాల ఉపసంహరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. ‘భారత్, చైనా సరిహ