దేశంలో భారీగా పడిపోయిన విద్యుత్ వినియోగం | దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోతున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
తగ్గుతున్న కరోనా ఉధృతి | దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. కరోనా మహమ్మారి సమయంలో ఒకే సిరీస్ ఆడిన భారత్ వచ్చే నెలలో ఇంగ్లాండ్లో పర్యటించనుంది.ఏడేండ్ల తర్వాత భారత అమ్మాయిలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత్ కొత్త చరిత్ర లిఖిస్తుందని మాజీ గోల్కీపర్ హెలెన్ మేరీ ధీమా వ్యక్తం చేసింది. గత మూడు, నాలుగేండ్లుగా మహిళల జట్టు నిలకడగా రాణిస్తుండడమే దీనికి కారణ�
న్యూయార్క్: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ భారత్ నుంచి 120 కోట్ల డాలర్ల (సుమారు 9 వేల కోట్ల రూపాయల) పరిహారం వసూలుకు ఎయిర్ ఇండియా కంపెనీ ఆస్తుల జప్తునకు కోర్టులను ఆశ్రయించింది. పేరుకే ఎయిరిండియా వి�
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్.. ఇండియాకు 5 కోట్ల కోవిడ్ టీకాలను అమ్మే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి భారత ప్రభుత్వంతో ఆ సంస్థ చర్చిస్తున్నది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఆ టీకాలు సరఫరా అ�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.
జెనీవా: భారత్లో ఉన్న కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని, చాలా మంది హాస్పిటల్ పాల�
భారత్కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ | కరోనాతో పోరాడుతున్న భారతదేశానికి న్యూయార్క్ సిటీ సాయం ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రి పంపనున్నట్లు మేయర్ బిల్ డి బ్లాసియో శుక్ర
దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.