అహ్మాదాబాద్: ఇండియాతో జరుగుతున్న రెండవ వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో పొల్లార్డ్ దూరం అయ్యాడు. అతని స్థానంలో ఓడియన్ స్మిత్ను తీసుకున్నారు. ఇక ఇండియన్ జట్టులోకి కేఎల్ రాహుల్ చేరాడు. రాహుల్ కోసం ఇషాన్ కిషన్ను పక్కనపెట్టేశారు. తొలి వన్డేలో ఇండియా ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే.
🚨 Team News 🚨
1⃣ change for #TeamIndia as KL Rahul replaces Ishan Kishan in the team. #INDvWI @Paytm
Follow the match ▶️ https://t.co/yqSjTw302p
Here's our Playing XI 🔽 pic.twitter.com/sDT416fVjx
— BCCI (@BCCI) February 9, 2022