IND vs WI 1st Test | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురవారం ప్రారంభమైన టీమిండియా-వెస్టిండీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఇవాళ్టి ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిం
Snake begger | అడుక్కునే పద్ధతులు కూడా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సాధారణంగా అంగవైకల్యాన్ని చూపించో, పసిబిడ్డలకు పాలు లేవని చెప్పో, తినడానికి తిండిలేదని చెప్పో భిక్షాటన (Begging) చేస్తుంటారు.
Supreme Court : అహ్మదాబాద్ (Ahmedabab) లో జరిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
West Indies : సుదీర్ఘ విరామం తర్వాత వెస్టీండీస్ (West Indies) జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ పట్ల ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం గౌరవభావముందో బయటపెట్టే దారుణ ఉదంతం తాజాగ
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పింది. గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న చాను.. అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్స్లో బంగారు పతకం గెలిచ�
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్న 11వ ఏషియన్ అక్వాటిక్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టాపల్లి రిత్విక ఎంపిక
Instagram Chatting: 10వ తరగతి విద్యార్థిని.. 8వ తరగతి విద్యార్థి చంపిన ఘటన అహ్మదాబాద్లో జరిగింది. ఆ మర్డర్కు చెందిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందిత విద్యార్థి తన స్నేహితుడితో మర్డర్ గురించి ఇ
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్(2030) ఆతిథ్య రేసులో భారత్ నిలిచింది. ఇప్పటి వరకు పోటీలో ఉన్న కెనడా తప్పుకోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) వేగంగా పావులు కద
అహ్మదాబాద్లో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో రాష్ర్టానికి చెందిన శ్రీ నిత్య పసిడి పతకం గెలుచుకోగా శ
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న జూనియ ర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రాష్ర్టానికి చెందిన సుహాస్ ప్రీతమ్ (2:05 న
Night Party | లేట్ నైట్ పార్టీలకు హాజరు కావద్దని, అలా వెళ్తే, రేప్ లేదా గ్యాంగ్ రేప్కు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ కొన్ని పోస్టర్లు అహ్మదాబాద్ నగరంలో దర్శనమిచ్చాయి.
ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్కు రానున్నాడని సమాచారం.
అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మొత్తం 112 మంది ఎయిరిండియా పైలట్లు సిక్ లీవ్ తీసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ గురువారం లోక్సభలో వెల్లడించారు.