భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పింది. గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న చాను.. అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్స్లో బంగారు పతకం గెలిచ�
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్న 11వ ఏషియన్ అక్వాటిక్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టాపల్లి రిత్విక ఎంపిక
Instagram Chatting: 10వ తరగతి విద్యార్థిని.. 8వ తరగతి విద్యార్థి చంపిన ఘటన అహ్మదాబాద్లో జరిగింది. ఆ మర్డర్కు చెందిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందిత విద్యార్థి తన స్నేహితుడితో మర్డర్ గురించి ఇ
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్(2030) ఆతిథ్య రేసులో భారత్ నిలిచింది. ఇప్పటి వరకు పోటీలో ఉన్న కెనడా తప్పుకోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) వేగంగా పావులు కద
అహ్మదాబాద్లో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో రాష్ర్టానికి చెందిన శ్రీ నిత్య పసిడి పతకం గెలుచుకోగా శ
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న జూనియ ర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రాష్ర్టానికి చెందిన సుహాస్ ప్రీతమ్ (2:05 న
Night Party | లేట్ నైట్ పార్టీలకు హాజరు కావద్దని, అలా వెళ్తే, రేప్ లేదా గ్యాంగ్ రేప్కు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ కొన్ని పోస్టర్లు అహ్మదాబాద్ నగరంలో దర్శనమిచ్చాయి.
ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్కు రానున్నాడని సమాచారం.
అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మొత్తం 112 మంది ఎయిరిండియా పైలట్లు సిక్ లీవ్ తీసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ గురువారం లోక్సభలో వెల్లడించారు.
సరిగ్గా నెల క్రితం జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయి అగ్నికి అహుతైన ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంధనం అందనందు వల్లే జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివే�
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపట
Viral news | అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఓ నేరస్తుడు ముప్పుతిప్పలు పెట్టాడు. ఓ బిల్డింగులోని ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్కు పోలీసులు రాగానే అతడు కిచెన్ బాల్కనీలో నుంచి బయట ఉన్న ఎడ్జ్పైకి దిగాడు.
Flight crash | ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) లో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది.
Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన చివరి మృతుడ్ని కూడా డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారి�