Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (International Kite Festival) మొదలైంది.
2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాద�
Police Brutally Slaps Woman | స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపో�
IND Vs SA T20 | భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరుగనున్నది. ప్రస్తుతం సిరీస్లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టీ20 మ్యాచ్లో గెలిచి టీ�
man jumps into well to save daughter | ఒక యువతి ప్రమాదవశాత్తు బావిలో పడింది. గమనించిన తండ్రి కూడా వెంటనే బావిలోకి దూకాడు. తన కుమార్తెను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే బావి లోతుగా ఉండటంతో వారిద్దరూ పైకి రాలేకపోయారు.
Bomb Threats | గుజరాత్ (Gujarat)లో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. అహ్మదాబాద్ (Ahmedabad)లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశమున్నట్టు సమాచారం. మౌళిక వసతుల కల్పన, ఇతరత్రా నిర్వహణ ఖర్చుల కోసం వీటిన�
భారత్ మరో మెగా క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 ఈ పోటీలు జరగనున�
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేదికలు ఖరారు చేసిన అంతర్జాతీయ �
అహ్మదాబాద్లో 260 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ అందచేసిన ప్రాథమిక నివేదిక ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ని నిందించలేదని సుప్రీంకోర్టు కు గురువారం కేంద్రం తెలిపింది.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 8 నగరాలను ఎంపిక చేసింది. ఊహించినట్టే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి తొలి ప్రాధాన్యమిచ్చింది ఐసీసీ.
ఈ ఏడాది జూన్లో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ను ఎవరూ నిందించలేరని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ పైలట్ తండ్రికి తెలిపింది.
Jewellery | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంగారం (Jewellery) దుకాణానికి వెళ్లిన ఓ మహిళ.. అక్కడ యజమాని కళ్లలో కారం (Chilli Powder) కొట్టేందుకు యత్నించింది.
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
దృశ్యం సినిమా తరహాలో మరో హత్య జరిగింది. అహ్మదాబాద్లో ఏడాది క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఏడాది క్రితం నుంచి తప్పిపోయాడని భావిస్తున్న బాధితుడు సమీర్ అన్సారీ (35) మృతదేహాన్ని వంటగ�