Hitman murders woman | ఆస్తి వివాదం నేపథ్యంలో పెద్ద కుమారుడ్ని చంపాలని అతడి తల్లి ప్లాన్ చేసింది. కిరాయి హంతకుడ్ని నియమించింది. అయితే అతడు ఆ మహిళనే హత్య చేశాడు. పది లక్షల డబ్బు, నగలు దోచుకుని పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత ఆ
fake Aadhaar card scheme | మైనర్ బాలికలను మేజర్లుగా నమ్మించేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఆ బాలికలను హోటల్కు తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున
IND vs NZ : పొట్టి ప్రపంచకప్లో దుమ్మురేపిన భారత్, న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్కు వేళైంది. నల్లని ఎర్రని మట్టితో తయారు చేసిన పిచ్ మీద టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
T20 World Cup Final : పొట్టి ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫేవరెట్ భారత జట్టే అయినప్పటికీ ప్రత్యర్ధి న్యూజిలాండ్ కావడం.. వేదికగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియ (Narendra Modi Stadium)మే అందుకు కారణం.
T20WorldCup2026 | టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరు ప్రారంభమైంది.
అహ్మదాబాద్లో నిరుడు జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించ లేదని, ఉద్దేశపూర్వక చర్య ఫలితమేనని తేల్చినట్లు ఇటాలియన్ దినపత్రిక కొరియర్�
అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానిక�
Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది
Ahmedabad : మ్యారేజ్ యానివర్సరీ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, పిల్లలతో ఆనందంగా జరుపుకొంటారు. కానీ, గుజరాత్, అహ్మదాబాద్లో మాత్రం ఒక జంట ఇల్లీగల్ పార్టీగా మార్చింది.
Bomb threat | కువైట్ (Kuwait) నుంచి ఢిల్లీ (Delhi) కి బయలుదేరిన ఇండిగో విమానానికి (IndiGo flight) బాంబు బెదిరింపు (Bomb threat) సందేశం రావడం కలకలం సృష్టించింది. దాంతో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (International Kite Festival) మొదలైంది.
2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాద�
Police Brutally Slaps Woman | స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపో�