అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశమున్నట్టు సమాచారం. మౌళిక వసతుల కల్పన, ఇతరత్రా నిర్వహణ ఖర్చుల కోసం వీటిన�
భారత్ మరో మెగా క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 ఈ పోటీలు జరగనున�
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేదికలు ఖరారు చేసిన అంతర్జాతీయ �
అహ్మదాబాద్లో 260 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ అందచేసిన ప్రాథమిక నివేదిక ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ని నిందించలేదని సుప్రీంకోర్టు కు గురువారం కేంద్రం తెలిపింది.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 8 నగరాలను ఎంపిక చేసింది. ఊహించినట్టే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి తొలి ప్రాధాన్యమిచ్చింది ఐసీసీ.
ఈ ఏడాది జూన్లో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ను ఎవరూ నిందించలేరని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ పైలట్ తండ్రికి తెలిపింది.
Jewellery | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంగారం (Jewellery) దుకాణానికి వెళ్లిన ఓ మహిళ.. అక్కడ యజమాని కళ్లలో కారం (Chilli Powder) కొట్టేందుకు యత్నించింది.
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
దృశ్యం సినిమా తరహాలో మరో హత్య జరిగింది. అహ్మదాబాద్లో ఏడాది క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఏడాది క్రితం నుంచి తప్పిపోయాడని భావిస్తున్న బాధితుడు సమీర్ అన్సారీ (35) మృతదేహాన్ని వంటగ�
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం అంతులేని అగాథంలో చిక్కుకున్నారు. శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎయిరిండియా తగిన రీతిలో సహకారం అందించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు �
Minor Boy Runs Car Over Girl | మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేశాడు. ఒక వీధి మలుపులో మూడేళ్ల బాలిక పైనుంచి కారు నడిపాడు. అదృష్టవశాత్తు ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. అయితే కారు నడిపిన ఆ బాలుడిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు దాడి చేశా
Commonwealth Games : అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ అంశాన్ని ప్రకటించారు.
దేశ క్రీడారంగానికి శుభవార్త! దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశం మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీ ఆతిథ్యానికి సిద్ధం కాబోతున్నది. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగర పోటీలో అహ్మదాబాద్(గుజ�
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 2-3(15-9, 15-7, 9-15, 11-5, 8-15)తో అహ్మదాబాద్ డిఫెండ
IND vs WI 1st Test | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురవారం ప్రారంభమైన టీమిండియా-వెస్టిండీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఇవాళ్టి ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిం