Vishwas Kumar | జ్ఞాపకాలు మనిషికి స్వాంతననివ్వాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మధురమైన అనుభవాలను గుర్తు చేసుకుంటే మనసు పులకరించి పోవాలి. కానీ, కొన్నిసార్లు కొందరి జీవితాల్లో జ్ఞాపకాలు పీడకలలుగా మిగిలిపోతాయి.
Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి.
Ebola : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎబోలా కలకలం రేపింది. ఎబోలా అనుమానితులైన కాంగో జాతీయుడు సహా మరో ముగ్గురిని ఐసోలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా బుధవారం వెల్లడించా
ICC : మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్లో సమూల మార్పులకు ఐసీసీ(ICC) శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క�
man poses as cop dupes 21 women | నకిలీ ఫొటోలు, డాక్యుమెంట్లతో పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి నమ్మించాడు. సుమారు 21 మంది మహిళలను మోసం చేశాడు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొందరు మహిళల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీ�
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది.
అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనున్న భారతదేశపు ప్రతిపాదిత బుల్లెట్ రైలు తొలి రూపాన్ని(ఫస్ట్ లుక్) న్యూఢిల్లీలోని రైల్వే శాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
IPL 2026 Final: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్ గేమ్స్కు చెందిన వేదికల వివరాలను కూడా ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. మే 31వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియంలో
ఒకప్పుడు మద్యం, పొగతాగడాన్ని వ్యసనాలుగా భావించేవారు. ఆ తరువాత మత్తుమందులు (డ్రగ్స్) ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు సెల్ఫోన్కు అందులోని సామాజిక మాధ్యమాలకు యువత బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లల�
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్కు మరోసారి ఎన్నికల సెగ తగిలింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్ను ఆసల్యంగా ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈసారి మ్యాచ్ వేదికల్లో మార్పులు చ�
Air India crash : గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలచివేసింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. విమానంలోని బ్లాక్ బాక్స్ డాటాను విడుదల చేయాలన�
Hitman murders woman | ఆస్తి వివాదం నేపథ్యంలో పెద్ద కుమారుడ్ని చంపాలని అతడి తల్లి ప్లాన్ చేసింది. కిరాయి హంతకుడ్ని నియమించింది. అయితే అతడు ఆ మహిళనే హత్య చేశాడు. పది లక్షల డబ్బు, నగలు దోచుకుని పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత ఆ
fake Aadhaar card scheme | మైనర్ బాలికలను మేజర్లుగా నమ్మించేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఆ బాలికలను హోటల్కు తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున