security guard rapes student | ఒక విద్యార్థిని పీజీ వసతి గృహంలో నివసిస్తున్నది. రాత్రి వేళ వాకింగ్ కోసం టెర్రస్పైకి ఆమె వెళ్లింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ యువతి మెడకు వైరు బిగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. �
పదకొండు రోజుల పాటు క్రీడాభిమా నులను అలరించిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ హంగామా ముగిసింది. బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, అథ్లెటిక్స్, జూడోలో పతకాల పంట పండించడంతో గత రెండు దశాబ్దాలుగా ఈ గేమ్స్�
అహ్మదాబాద్లో నిరుడు జూన్ 12న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటనలో ప్రమాద కారణం ఇంకా తెలియలేదు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం వీలైతే ఒక సంవత్సరం లోగా తుది దర్యాప్తు నివేదికను ప్రచురించాలి. అద�
Vishwas Kumar | జ్ఞాపకాలు మనిషికి స్వాంతననివ్వాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మధురమైన అనుభవాలను గుర్తు చేసుకుంటే మనసు పులకరించి పోవాలి. కానీ, కొన్నిసార్లు కొందరి జీవితాల్లో జ్ఞాపకాలు పీడకలలుగా మిగిలిపోతాయి.
Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి.
Ebola : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎబోలా కలకలం రేపింది. ఎబోలా అనుమానితులైన కాంగో జాతీయుడు సహా మరో ముగ్గురిని ఐసోలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా బుధవారం వెల్లడించా
ICC : మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్లో సమూల మార్పులకు ఐసీసీ(ICC) శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క�
man poses as cop dupes 21 women | నకిలీ ఫొటోలు, డాక్యుమెంట్లతో పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి నమ్మించాడు. సుమారు 21 మంది మహిళలను మోసం చేశాడు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొందరు మహిళల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీ�
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది.
అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనున్న భారతదేశపు ప్రతిపాదిత బుల్లెట్ రైలు తొలి రూపాన్ని(ఫస్ట్ లుక్) న్యూఢిల్లీలోని రైల్వే శాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
IPL 2026 Final: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్ గేమ్స్కు చెందిన వేదికల వివరాలను కూడా ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. మే 31వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియంలో
ఒకప్పుడు మద్యం, పొగతాగడాన్ని వ్యసనాలుగా భావించేవారు. ఆ తరువాత మత్తుమందులు (డ్రగ్స్) ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు సెల్ఫోన్కు అందులోని సామాజిక మాధ్యమాలకు యువత బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లల�
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్కు మరోసారి ఎన్నికల సెగ తగిలింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్ను ఆసల్యంగా ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈసారి మ్యాచ్ వేదికల్లో మార్పులు చ�