Ahmedabad Plane Crash: అహ్మదాబాద్కు బోయింగ్ కంపెనీ నిపుణులు చేరుకున్నారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు. మరో వైపు విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్లు అధికారులు చెప్పా�
ప్రతిష్టాత్మక అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో యూ ముంబా జట్టు విజేతగా నిలిచింది. గత మూడు వారాలుగా క్రీడాభిమానులను అలరించిన ఈ టోర్నీ ఫైనల్లో యూ ముంబా జట్టు.. 8-4తో జైపూర్ పాట్రియాట్స్పై
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయిన 25 మంది మృతదేహాలను వారి
Aryan Asari | అహ్మదాబాద్ (Ahmedabad) లో గత గురువారం ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో టీవీల్లో , సోషల్ మీడియాలో మళ్లీమళ్లీ చూపిస్తున్నారు. విమానం కొత్త ఎత్తుకు వెళ్లిన తర్వాత క్రమంగా డౌన్ అవు
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) లో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కేవలం 31 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు.
KA Paul | అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్
అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానానికి సంబంధించి దాని పైలట్ ఆడియో సందేశం ఒకటి బయటికొచ్చింది. కేవలం ఐదు సెకన్ల వ్యవధి ఉన్న ఆ మెసేజ్లో కెప్టెన్ సమిత్ సభ్రావల్ మాట్లాడుతూ ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్�
అహ్మదాబాద్లో జూన్ 12న(గురువారం) జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో ఒకరైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆ రోజు ఆ విమానంలో ప్రయాణించాలని ముందుగా భావించలేదు. మే 19న లండన్ బయల్ద
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగి 270కి చేరింది. ఎవరూ ఊహించని ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. విమానంలోని ప్రయాణికులే కాకుండా బీజే మెడికల్
flight number 171 | ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్లైట్ నంబర్ 171కు వీడ్కోలు పలకనున్నది. విమాన ప్రమాదం మృతులకు నివాళిగా ఫ్లైట్ నంబర్ 171ను ఉపసంహరించుకున్నది. జూన్ 17 నుంచి ఇది అమలులోకి రానున్నది.
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదానికి ముందు ఎలాంటి సమస్యలు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ విమానం పారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబ�
Vijay Rupani | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఈ ప్రయాణానికి ముందు రెండుసార్లు లండన్ టికెట్ను రద్దు చేసుకున్నారు. లండన్లో ఉన్న భార్య, కుమార్తెను కలిసేందుకు తొలుత మే 19న ఎ�
గుజరాత్ అహ్మాదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్సేఫ్టీపై శనివారం నాడు ఆయన ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. అనంతర�
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన (Air India Plane Crash) ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెళ్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్