Flight crash | హ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 53 మంది బ్రిటిషర్లు, ఏడుగురు పోర్చుగీసు వాళ్లు, ఒక కెనడియన్ (Canadian) ఉన్నట్లు అధికారులు ప్
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ని
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
PM Modi | అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) కారణంగా గాయపడి ఆస్పత్రిపాలైన వారిని, విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక వ్యక్తి రమేశ్ బిశ్వాస్ కుమార్ (Ramesh Biswas Kumar) ను ప్రధాని (Prime minister) నర�
Flight crash | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
Black box | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్ బాక్స్ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇ�
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదం నింపింది. విమానంలోని 241 మందితోపాటు, ఆ విమానం ఢీకొన్న హాస్టల్ భవనంలో కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన (Airindia flight) ప్రమాదంలో మరణించిన వారిలో 61 మంది విదేశీ ప్రయాణికులు (Foreign passengers) ఉన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా (Air India) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi ) శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున�
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది
విమానం కూలిపోయే ముందు పైలట్ల నుంచి ఏటీసీకి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ‘మేడే కాల్' వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆ కాల్ను రిసీవ్ చేసుకొన్న ఏటీసీ బృందం తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప�
గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం.. దేశీయ స్టాక్ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్కు బయలుదేరిన ఫ్లైట్.. టేకాఫ్ అయి�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) మృతి చెందారు. ఈ మేరకు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం వెల్లడించారు.
Ahmedabad Plane Crash | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకొన్నది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయా�