Flight crash | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
Black box | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్ బాక్స్ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇ�
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదం నింపింది. విమానంలోని 241 మందితోపాటు, ఆ విమానం ఢీకొన్న హాస్టల్ భవనంలో కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన (Airindia flight) ప్రమాదంలో మరణించిన వారిలో 61 మంది విదేశీ ప్రయాణికులు (Foreign passengers) ఉన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా (Air India) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi ) శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున�
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది
విమానం కూలిపోయే ముందు పైలట్ల నుంచి ఏటీసీకి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ‘మేడే కాల్' వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆ కాల్ను రిసీవ్ చేసుకొన్న ఏటీసీ బృందం తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప�
గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం.. దేశీయ స్టాక్ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్కు బయలుదేరిన ఫ్లైట్.. టేకాఫ్ అయి�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) మృతి చెందారు. ఈ మేరకు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం వెల్లడించారు.
Ahmedabad Plane Crash | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకొన్నది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయా�
Air India flight crash | విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది.
Air India flight crash | కూలిన విమానంలో ఖుష్బూ రాజ్పురోహిత్ అనే నవ వధువు కూడా ఉన్నది. రాజస్థాన్ బలోతారా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఆమె పెళ్లి తర్వాత తొలిసారి లండన్లో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియ�
Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వ�