Ahmedabad plane crash: అహ్మదాబాద్లో ఇవాళ జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే ఆ విమానం కూలింది. ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అహ్మదాబా�
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Ahmedabad Plane Crash).
Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.
Air India | గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన (London bound flight) ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది.
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే (Ahmedabad Plane Crash). ఈ ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Ahmedabad Plane Crash | గుజరాత్లో విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (All flight operations suspended).
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండర్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పైలట్లు ఇద్దరు ఏటీసీకి ఎమర�
Plane Crash | గుజరాత్ విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు.
Air india : అహ్మాదాబాద్లో విమానం కూలిన ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. తన ఎక్స్ అకౌంట్లో ప్రమాదం గురించి పోస్టు చేసింది. ఫ్లయిట్ AI171 కూలినట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు ఆ విమానం
Plane crash in Ahmedabad | అహ్మదాబాద్లో బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే.. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని మేఘనీనగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలో జనావాసాలపై విమానం క�
Plane Crash: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ద్రువీకరించింది. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య విమానం కూ�