అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సాగుతున్న సందర్భంగా దేశంలో బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలను రద్దు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి శుక్రవారం బయల్దేరిన ఎయిరిండియా ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బయల్దేరిన కాసేపటికే ఈ విమానాన్ని అత్యవసరంగా దించేశారు.
Air India Plane crash | పెళ్లైన రెండు రోజులకే ఒక వ్యక్తి లండన్ బయలుదేరాడు. భర్త బర్త్ డే కోసం ఒక మహిళ లండన్ ప్రయాణమైంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.
Air India Plane crash | ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. చెట్టు కింద ఉన్న ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు ఈ దుర్ఘటనలో మరణించాడు. అతడి తల్లికి తీవ్రంగా కాలి�
Air India plane crash | ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా తనిఖీని పెంచాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నిర్వహించే బోయింగ్ 787 డ్�
Air India plane crash | అంత్యక్రియల కోసం లండన్ వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Air India plane crash | ఎయిర్ ఇండియా విమానం ప్రమాద బాధితులకు సహాయం కోసం ఆర్మీ జవాన్లు ముందుకు వచ్చారు. 300 మందికిపైగా సైనికులు రక్త దానం చేశారు. అహ్మదాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఆర�
Air India plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో మహారాష్ట్రకు చెందిన పది మందికిపైగా వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు విమాన సిబ్బంది.
Flight crash | హ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 53 మంది బ్రిటిషర్లు, ఏడుగురు పోర్చుగీసు వాళ్లు, ఒక కెనడియన్ (Canadian) ఉన్నట్లు అధికారులు ప్
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ని
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
PM Modi | అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) కారణంగా గాయపడి ఆస్పత్రిపాలైన వారిని, విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక వ్యక్తి రమేశ్ బిశ్వాస్ కుమార్ (Ramesh Biswas Kumar) ను ప్రధాని (Prime minister) నర�