2025, జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 275 మంది మరణించగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో భారత విమానయాన రంగం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Rohit Sharma : పొట్టి క్రికెట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma) రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తనను ఎంతో బాధించిందని అన్నాడు. తమ కలల్ని ఆస్ట్రేలియా (Australia) కల్లలు చేసిందని.. ఆ ఓటమికి టీ20 వరల్డ్ �
Mahesh Jirawala | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సినీ నిర్మాత మహేశ్ జిరావాలా (34) మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తే
గత వారం అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్ బాగా దెబ్బ తినడంతో దాన్ని డీ కోడ్ చేయడానికి అమెరికాకు పంపుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
Air India Flight Crash | అహ్మదాబాద్లో 270 మంది ఎయిర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వారం రోజులవుతున్నది. ఇప్పటి వరకు డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా 211 మంది మృతదేహాలను గుర్తించి.. 189 మృతదేహాలను వారి కుటుంబా�
Victims' Belongings | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మృతుల వస్తువులను సేకరించేందుకు కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారు.
Vishwas Kumar Ramesh | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ గాయాల నుంచి కోలుకున్నాడు. దీంతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి అతడ్ని డిశ్చార్జ్ చేశారు.
ఎయిరిండియా విమానంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఘటనా స్థలి నుంచి ఎలా బయటకు వచ్చాడనే విషయాన్ని తెలిపే మరొక కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో విమానం మంటల్లో కా�
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్కు బోయింగ్ కంపెనీ నిపుణులు చేరుకున్నారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు. మరో వైపు విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్లు అధికారులు చెప్పా�
ప్రతిష్టాత్మక అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో యూ ముంబా జట్టు విజేతగా నిలిచింది. గత మూడు వారాలుగా క్రీడాభిమానులను అలరించిన ఈ టోర్నీ ఫైనల్లో యూ ముంబా జట్టు.. 8-4తో జైపూర్ పాట్రియాట్స్పై
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయిన 25 మంది మృతదేహాలను వారి
Aryan Asari | అహ్మదాబాద్ (Ahmedabad) లో గత గురువారం ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో టీవీల్లో , సోషల్ మీడియాలో మళ్లీమళ్లీ చూపిస్తున్నారు. విమానం కొత్త ఎత్తుకు వెళ్లిన తర్వాత క్రమంగా డౌన్ అవు
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) లో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కేవలం 31 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు.