బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేకపోవడం, మరోవైపు క్రూడాయిల్ భగ్గుమంటుండటం, రూపాయి పతనమవడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన �
భారత్లో వివో త్వరలో టీ సిరీస్ స్మార్ట్ఫోన్స్ విభాగంలో రెండు కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో టీ1 5జీకి కొనసాగింపుగా రానున్న ఈ రెండు స్మార్ట్ఫోన్లను వివో మేలో లాంఛ్ చేయనుంది. తాజా ఫోన్లతో వివ�
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆదివారం 1150 కేసులు నమోదవగా, నలుగురు మాత్రమే మరణించారు. అయితే తాజాగా 2183 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణకాగా, 214 మంది మృతిచెందారు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఉద్యోగాల �
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 975 కరోనా కేసులు నమోదవగా, నేడు 1150కి పెరిగాయి. నిన్నటికంటే ఇవి 17 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,42,097కు చేరాయి.
పుడమి రక్షణ కోసం అమెరికా ముందడుగు వేసింది. 2030 నాటికి భూమిపై ఉన్న 30% భూమిని, సముద్రాన్ని కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన హై యాంబిషన్ కొయిలేషన్(హెచ్ఏసీ)లో చేరనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 90కి పైగా దేశాలు ఇంద�
ఈ నెలలో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం బాగా తగ్గింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణం. గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగ�
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
corona cases | దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది
న్యూఢిల్లీ: ఒకవైపు ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎస్-400 సిమ్యులేటర్లు, పరికరాలను భారత్కు రష్యా సరఫరా చేసింది. భారీ ఎయిర్ ఢిఫెన్స్ క్షిపణి వ్యవస్థ రెండో స్క్వాడ్రన్గా ట్రైనింగ్ స్క్వాడ్�
హైదరాబాద్ : అంతర్జాతీయ పూల మార్కెట్ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. చాలా చిన్న దేశాలతో పోల్చితే అంతర్జాతీయ మార్కెట