Covid vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ప్రతిరోజూ దాదాపు కోటి మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో
Team India | న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. కివీస్పై 372 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. దీంతో 1-0తో టెస్టు సిరీస్ను సొంతం
Covid-19 | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 8895 కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి మరో 5 వందల కేసులు తగ్గాయి. దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు
Putin | భారత్, రష్యా దేశాల అధినేతలు నేడు సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ వేదికవనుంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)
Corona | దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కు చేరింది. ఇందులో 3,40,60,774 మంది వైరస్ నుంచి కోలుకు
putin | భారత్, రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) భారత్లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా
గుజరాత్లో ఒకరికి.. మహారాష్ట్రలో మరొకరికి విదేశాల నుంచి ఇటీవలే వచ్చిన బాధితులు కేసులు పెరుగుతున్న రాష్ర్టాలకు కేంద్రం లేఖ వ్యాక్సినేషన్ను వేగిరం చేయాలని ఆదేశాలు బూస్టర్పై నిర్ణయం తీసుకోండి: స్టాండి�
Maharashtra man who returned from South Africa tests positive for Omicron, fourth case in India | దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ
వెనక్కి తగ్గిన మోదీ సర్కార్ .. రైల్వేలని విక్రయించబోమన్న మంత్రి మరోవైపు ప్రైవేటుకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో కొ�
దేశంలో ప్రతీ ఒక్కరి ఆర్థిక సాధికారతే లక్ష్యం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రతీ భారతీయుడి ఆర్థిక సాధికారత కోసం దేశంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) విప్లవం రావాల్సిన అవసరం ఉన
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారతీయులు దేన్నైనా కొత్తగా ఆవిష్కరించి దాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని ఆల్ఫాబెట్-గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన టెక్నాలజీ దిగ్గజం సుందర్ �