న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�
పొలాల్లో పని చేస్తున్న కరాటే ప్లేయర్ హర్దీప్ న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పదునైన పంచ్లతో పతకాలు కొల్లగొట్టిన హర్దీప్ కౌర్ ఇప్పుడు జీవనం కోసం రోజు కూలీగా మారింది. కుటుంబాన్ని పోషించ�
OnePlus Nord CE 5G: స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ మిడ్ రేంజ్లో అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో ఆవిష్కరించింది. కొత్త స్మార్ట్ఫో�
Amazon Mobile Savings Days: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటించాయి. సేవింగ్స్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీశాయి. తాజాగా అమెజాన్ మరో ప్రత్యేక సేల్ను ప్రకటించింది. స్�
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ లీ నింగ్తో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) తెగదెంపులు చేసుకుంది. దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న ఐవో�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో భారత్ లో రికవరీ ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటును 8.3 శాతానికి తగ్గించిన వ�
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జూన్18-22 వరకు జరగనున్న ఫైనల్లో భారత్ తలపడుతుంది. పరిమిత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
చిన్న పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు 50 కోట్ల డాలర్లు!
కరోనాతో దెబ్బ తిన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందుకోసం 50 కోట్ల ...