న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న కోసం భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, దీపిక కుమారి పేర్లను హాకీ ఇండియా (హెచ్ఐ) శనివారం సిఫారసు చేసింది. పురుషుల జట్టు వైస
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ కైవసం.. ఫైనల్లో భారత్పై ఘన విజయం ప్రైజ్మనీ విజేత: న్యూజిలాండ్ రూ.11.86 కోట్లు రన్నరప్: భారత్ రూ.5.93 కోట్లు భారత్కు అనూహ్య ఓటమి. కనీసం డ్రా కచ్చితమనుకున్న ప్రపంచ �
న్యూఢిల్లీ, జూన్ 23: ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సూచించారు. ఇండియా అనే పేరును బ్రిటీష్వాళ్లు పెట్టారని, ఈ బానిస పేరు మనకొద్దని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఎన్�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రిజర్వ్ డే రోజు తొలి సెషన్లో కివీస్ బౌలర్లు అదరగొడుతున్నారు. 15 పరుగులు చేసిన అజింక్య రహానే.. బౌల్ట్ బౌ
సౌతాంప్టన్ : రిజర్వ్ డే రోజున టీమిండియా తీవ్ర వత్తిడిలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లతో హడలెత్తించిన కైల్ జెమిసన్ మళ్లీ విజృంభిస్తున్నాడ�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఇవాళ రిజర్వ్ డే ఆట ప్రారంభమైంది. అయితే మ్యాచ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మొదటి పది ఓవర్లు కీలకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూ
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తి�
న్యూఢిల్లీ: ఇండియా ఈ మధ్యే కరోనా ఆందోళనకర వేరియంట్గా గుర్తించిన డెల్టా ప్లస్ కేసులు దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడి అడ్డుతొలడం లేదు. సౌతాంప్టన్లో ఇంకా వర్షం కురుస్తోంది. దీంతో అయిదవ రోజు ఆట కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం �
Mi 11 Lite: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ సిరీస్లో మరో కొత్త ఫోన్ను మంగళవారం భారత్లో ఆవిష్కరించింది. MI 11 లైట్ పేరుతో విడుదలైన స్మార్ట్ఫోన్లో 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 157 గ్రామ
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. సౌతాంప్టన్లో వర్షం కారణంగా సోమవారం కనీసం ఒక్క బంతి కూడ�
Vivo V21e 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో అద్భుత ఫీచర్లతో మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో వీ21ఈ(V21e) 5జీ మోడల్ను జూన్ 24న సాయంత్రం 5గంటలకు భారత్లో విడుదల చేయనున్నట్లు సంస్థ