న్యూఢిల్లీ: ముడి చమురును మరింత చౌకగా రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు అమ్మాలని రష్యాను కోరింది. ఒపెక్ దేశాల నుంచ
corona cases | దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,88,118కి చేరాయి. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతిచెందారు.
దేశ ప్రజల సేవలో ‘ఎల్ఐసీ’ది సుదీర్ఘమైన విశ్వసనీయ చరిత్ర. ప్రజల పొదుపును చట్టబద్ధంగా సమీకరించి ఆ మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం,ప్రభుత్వరంగ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నది.
మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి ప్రముఖ బాస్మతీ రైస్ బ్రాండ్ కోహినూర్తో పాటు పలు ఇతర బ్రాండ్లను కూడా కొనుగోలు చేసినట్టు అదానీ విల్మర్ మంగళవారం ప్రకటించింది. కొనుగోలు వివరాలు వెల్లడించ�
దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గత నెలలో ఏకంగా 38.19 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే తొలిసారి.
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ XE వేరియంట్కు సంబంధించిన తొలి కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ).. సార్స్ సీఓవీ2 వైరస్కు చెందిన తాజా బులిటెన్ను రిలీజ్ చే�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 మంది మరణించినట్లు పేర్కొన్నది. కరోనా మహ�
భారతదేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 7.6%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్కు 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. మొత్తంగా గత నెలలో
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకొన్నారు. బెర్లిన్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్స్తో మోదీ భేటీ అయ్యారు
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ టెస్లా కంపెనీ ఇండియాలో తన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస�
Corona cases | దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో మన అమ్మాయిలు రజత పతకం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భాగంగా హాంకాంగ్పై రెండు
న్యూఢిల్లీ: ఇవాళ రాత్రి 12.15 నిమిషాలకు సూర్య గ్రహణం పట్టనున్నది. భారత కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి అంటే.. ఆదివారం ఆ గ్రహణం కనిపించనున్నది. అంటార్కిటికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాం