ముంబైలో ఇప్పటికే గరిష్ఠానికి కేసులు ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడి మార్చి 11నాటికి ఎండమిక్ దశకు కరోనా ఐసీఎంఆర్ నిపుణుడు సమిరన్ అంచనా దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో
31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం టెస్టు సిరీస్ పరాజయానికి వన్డేల్లోనైనా బదులు తీర్చుకుంటుందనుకున్న టీమ్ఇండియా మూడు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. క్రీజులో కాసేపు కుదురుకుంటే బ్యాట�
India Extends Ban On Scheduled International Commercial Flights | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై విధించిన
22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
కొవిడ్ బాధితులకు కేంద్రం సూచన సవరణ మార్గదర్శకాలు విడుదల రోగులకు స్టెరాయిడ్లు సూచించొద్దు మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికే రెమ్డెసివిర్ పరీక్షలు పెంచాలని రాష్ర్టాలకు సూచన న్యూఢిల్లీ, జనవరి 18: రెండు,
నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే కెప్టెన్గా రాహుల్.. ఆటగాడిగా విరాట్ మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ఎన్నో అంచనాలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి అనూహ్యరీతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ట�
నేడు అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్ సాయంత్రం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో తరోబా: భారీ అంచనాల మధ్య అండర్-19 ప్రపంచకప్లో అడుగుపెట్టి.. తొలి మ్యాచ్లో పటిష్ట దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన యువ భారత జట్టు.. రెండో
ముంబై : కొన్నిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పలు చోట్ల స్థిరంగా కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల ఆధారంగా ఇంధన ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే..? దేశంలోని ప్రధాన నగరాల్లో… ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ.86.67,హై
టాప్-10 భారతీయ శ్రీమంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్నారికి 25 ఏండ్లు ఉచిత విద్య ఆక్స్ఫామ్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ/దావోస్, జనవరి 17: భారతీయ సంపన్నులలో టాప్-10 ధనవంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్�
కొవిడ్కు ముందునాటి కంటే పరిస్థితులు మెరుగు గతం కంటే అతితక్కువ పెట్టుబడులు సాధించిన ఏపీ తమిళనాడు, గుజరాత్ తొలి, ద్వితీయ స్థానాల్లో తాజా సర్వే నివేదికలో ‘ప్రాజెక్ట్స్ టుడే’ వెల్లడి హైదరాబాద్, జనవరి 17 :
Corona | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా వరుసగా రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 2.58 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
7,743కు చేరిన ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల
లండన్: భారత దేశానికి చెందిన ఓ పురాతన విగ్రహాన్ని ఇంగ్లండ్ తిరిగి అప్పగించింది. 40 ఏండ్ల క్రితం స్మగ్లర్లు యూపీలోని లోఖారీ గ్రామంలోని ఆలయం నుంచి దీనిని ఎత్తుకెళ్లి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహం ఇటీవల ఇం
అండర్-19 ప్రపంచకప్ జార్జ్టౌన్: అండర్-19 ప్రపంచకప్లో యువ భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-‘బి’లో భాగంగా జరిగిన మొదటి పోరులో టీమ్ఇండియా 45 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాట�