కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు.. | పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జల విద్యుత్తోపాటు వివిధ మార్గాల్లో....
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మెల్లగా మళ్లీ తాలిబన్ల రాజ్యం వస్తోంది. తాలిబన్ ఫైటర్లు దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు ఇండియా గిఫ్ట్గా
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ను కారణంగా చూపుతూ ఇరు జట్లకు మ్య�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ను స్వాధీనం చే
కెనడా | కరోనా ఉధృతి కారణంగా ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకునిషేధాన్ని
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును వీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు లండన్ బయల్దేరనున్నాడు. దాదాతో పాట
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34
నాటింగ్హామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీప
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఇది 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని చేరింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అందిన ప్రొవిజనల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 50,03,48,866 మంది ప్రజలు కరోనా టీకా పొందారు. మరోవైపు శుక్�
న్యూఢిల్లీ : భారత్, చైనా సరిహద్దుల్లో గత ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈస్ట్రన్ లడాఖ్లోని గోగ్రా నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. గాల్వాన్