Jitendra Singh | రాబోయే ఐదేళ్లలో వంద భూకంప అబ్జర్వేటరీలు : కేంద్రమంత్రి | రాబోయే ఐదేళ్లలో దేశంలో 100 భూకంప అబ్జర్వేటరీలు నిర్వహించనున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 35 ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్టర�
Afghanistan | భారత్ నుంచి కాబూల్కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించి�
న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత్ను బెదిరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఒక ఆడియో మెసేజ్ను విడుదల చేశాడు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు సహాయపడాలని
కరోనా కేసులు| దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Facebook | సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ( Facebook ).. భారత్లో తమ చిన్న వ్యాపార ప్రకటనదారుల కోసం రుణాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఈ రుణ సౌకర్యాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇందు�
స్మార్ట్ఫోన్స్కు సూపర్ డిమాండ్ ఈ ఏడాది 17.3 కోట్లకు చేరనున్న అమ్మకాలు ముంబై, ఆగస్టు 20: భారత్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పోటెత్తున్నది. దాంతో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 17.3 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమ�
భారత చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ న్యూఢిల్లీ: ఈసారి పారాలింపిక్స్లో భారత్ సుమారు 5 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలు సాధిస్తుందని చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ
Is BJP will Benifit in UP with Afghan | పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడం కేంద్రంలోని అధికార బీజేపీకి కలిసి వస్తుందా.. స్వల్ప.....
న్యూఢిల్లీ: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పూర్తిగా టీకా తీసుకున్నవారిలో అత్యధికంగా కేరళలో 46 శాతం మంది కరోనా �
Sputnik Light vaccine । సెప్టెంబర్లో అందుబాటులోకి స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్! | సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్ప�
న్యూఢిల్లీ : కువైట్లోకి భారత్ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 నుంచి ప్రవేశం కల్పించాలని కువైట్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అయితే, కువైట్ ఆమోదించిన వ�
Afghanistan : భారత్తో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసిన ఆఫ్ఘన్! | తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించి దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారత్తో అన్ని దిగుమతులు, ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం తాలిబన్లు పాకిస్త�