Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 6 వందల మందికిపైగా
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి కోసం ఇండియా తొలి ఆర్డర్ వచ్చింది. బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైళ్ల కోసం పిలిప్పీన్స్ రక్షణశాఖ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 374 మిలియన్ల డాలర్ల
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ రెండు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్
Corona cases | దేశంలో కరోనా మహమ్మారి మూడో దశలో విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా జనాభా కరోనా బారిన పడ్డారు.
భారత్ అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేస్తున్నదా? రాచరికం వైపు మళ్లుతున్నదా? చైనాలో జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిలా, దేశంలో మోదీ తనకు ఎదురులేకుండా పావులు కదుపుతున్నారా? అంటే.. ఔననే సమాధానాలు వినిపిస్తు�
Pulse Polio Vaccine | కరోనా మహమ్మారి నాన్ కొవిడ్ టీకాల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపింది. యూనిసెఫ్ (UNICEF) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2020లో దేశంలో వ్యాక్సిన్ క్యాంపెయిన్ భారీగా తగ్గిపోయింది. గ్రామీణ
Covid-19 | దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించారు. కొవిడ్ పరీక్షలు, టీకాల డేటాను సకాలంలో పంపాలని
Corona cases | దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజూ తగ్గాయి. సోమవారం 3 లక్షలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా 2.5 లక్షలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 50 వేలు తక్కువ
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో జనాలు కరోనా బారినపడుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటుకు కూడా పెరుగుతూ వస్
SAvIND-3rdODI: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ నిర్వహించగా.. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇప్పటికే రెండు వన్డేల�