సైబర్ సెక్యూరిటీ నెపంతో వీపీఎన్ సర్వీసుల ద్వారా వినియోగదారుల డాటాను తీసుకోవాలన్న కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రపై సదరు కంపెనీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఐటీశాఖ ఆధ్వర్యంలోని సెర్ట్-ఇన�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 5,233 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొ న్నది. అంతకుముందు రోజు 3,714 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 41% కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి.
డయాబెటిస్లో భారత్ స్థానం.. దేశంలో 150% పెరిగిన డయాబెటిస్ కేసులు ప్రపంచంలో ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు భారతీయులే తక్కువ వయసులోనే డయాబెటిస్ బారిన జీవన శైలిలో మార్పులతో నియంత్రణ మధుమేహులకు ఐసీఎంఆర్�
180 దేశాల్లో చివరి స్థానంలో భారత్ న్యూఢిల్లీ, జూన్ 7: మోదీ సర్కారు హయాంలో వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత్ ర్యాంకులు దిగజారుతున్నాయి. తాజాగా పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచీ(ఎన్విరాన్మెంటల్ పెర్ఫామెన్స�
మన దేశ జనాభా 140 కోట్లు. వీరిలో 100 కోట్ల మందికి పౌష్టికాహారం లభించటం లేదు. నరేంద్రమోదీ పాలనలో భారతీయులకు తినటానికి సరైన తిండి కూడా దొరకటం లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక వె
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలది�
భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాల�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో
మహ్మద్ ప్రవక్తపై కాషాయ పార్టీల నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) భగ్గుమంది.
మహాత్మా గాంధీతో పాటుగా అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటోలతో నోట్లు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ �
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. శనివారం 3962 పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 4270కి చేరింది. ఇది నిన్నటికంటే 7.8 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,76,817కి చేరాయి.