కరోనా కేసులు| దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాబూల్ : కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటాడి వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామ
హైదరాబాద్: అద్దెకు వసతి కల్పించే ప్రొపర్టీ-టెక్ ప్లాట్ఫామ్ కోలివ్, మానవత్వాన్ని చాటుకున్నది. ఆఫ్ఘనిస్థాన్లో సంక్షోభం వల్ల భారత్లో చిక్కుకుపోయిన ఆఫ్ఘన్ విద్యార్థుల కోసం వంద ‘స్టే స్కాలర్షిప్’
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల కోవిడ్ టీకా డోసులను వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇ�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసి�
Covid Vaccine | కొవిడ్ బూస్టర్ డోస్ ఎప్పుడు?.. నిపుణులేమంటున్నారంటే? | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాలు వేసిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించేందుకు అవసరమైన డేటా అందుబాటులేదని నిపుణ�
126 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరలేం: ఫార్మాక్సిల్ హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మా�
న్యూఢిల్లీ: భారత్లో కరోనా స్థానిక దశకు చేరుకుంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దేశంలో తక్కువ, మధ్యస్తంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ మేరకు అంచనా వేశా�
Operation Devi Shakti: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్
నేటి నుంచి పారాలింపిక్స్ భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు సాయంత్రం4.30 నుంచి దూరదర్శన్లో క్రీడాలోకాన్ని ఉర్రూతలూగించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమైంది.ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల
కరోనా కేసులు| దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా, మరో 4,34,756 మంది
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
Afghanistan | ఐఏఎఫ్ విమానంలో భారత్కు 168 మంది తరలింపు | ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు ద�