అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇండియా అతికష్టంగా పరుగులు సాధిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట�
Corona | దేశంలో కొత్తగా 58,077 కరోనా (Corona) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,25,36,137కు చేరాయి. ఇందులో 4,13,31,158 మంది వైరస్ నుంచి బయటపడ్డారు
బీజేపీ, ప్రధాని మోదీ దేశానికి పట్టిన శని అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కడం తగదని హితవుపలికారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరక
దేశీ వేరబుల్స్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ మరో బడ్జెట్ స్మార్ట్వాచ్ను భారత్లో లాంఛ్ చేసింది. నింజా సిరీస్లో ఫైర్ బోల్ట్ నింజా ప్రొ మ్యాక్స్ను కంపెనీ ప్రవేశపెట్టింది.
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,084 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,24,78,060కు చేరాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజే�
అహ్మాదాబాద్: ఇండియా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. విండీస్తో జరుగుతున్న రెండవ వన్డేలో పంత్, కోహ్లీలు స్వల్ప తేడాలో ఔటయ్యారు. 15 ఓవర్లలో ఇండియా 47 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయిం�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
కశ్మీర్ అంశంలో పాకిస్థాన్కు మద్దతుగా హ్యూందాయ్, కియా, కేఎఫ్సీ చేసిన పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రెస్టారెంట్ సైప్లె చైన్ పిజ్జాహట్ కూడా అదే తరహా పోస్ట్ చేసి వివాదంలో ఇర
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభ