ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీల�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
..కానీ, నేలను నమ్ముకొన్న రైతు పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రమే! పంట వేసింది మొదలు.. అమ్ముకొనే దాకా ఆరుగాలం ఏటికి ఎదురీదాల్సిందే! పంచ ప్రాణాలను పణంగా పెట్టినా, పెట్టుబడి దక్కడం కూడా కష్టమే! స్థూలంగా.. దేశానిక�
న్యూఢిల్లీ: భారత్, సింగపూర్ నౌకా దళాల 28వ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు విజయవంతమయ్యాయి. ఈ నెల 2 నుంచి 4 వరకు వీటిని నిర్వహించారు. ఇండియన్ నేవీకి చెందిన గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్విజయ్, ఒక షిప్-
కరోనా కేసులు | దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇందులో 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,05,681 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 290 l భారత్ రెండో ఇన్నింగ్స్ 43/0 లండన్: బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై ఇంగ్లండ్ మిడిలార్డర్ నిలదొక్కుకోవడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు రసపట్టుకు చేరింది. టాపార్డర్ �
తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మ�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289కు చేరింది. ఇందులో 3,99,778 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,20,63,616 మంది బాధితులు
ఈ ఏడాది రెట్టింపైన యునికాన్లు -హురున్ ఇండియా నివేదిక స్టార్టప్ వ్యవస్థాపకుల్లో అత్యధికంగా ఐఐటీ ఢిల్లీకి చెందినవారే 17 మంది ఆ తర్వాత ఐఐటీ బాంబే (15),ఐఐటీ కాన్పూర్ (13), ఐఐఎం అహ్మదాబాద్ (13) గ్రాడ్యుయేట్లు ఐఐఎం
సెమికండక్టర్ల కొరతతో.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: సెమికండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహన దిగ్గజాలు ఏకంగా తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటున్నాయి. వీటిలో మహీంద్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కరోనా ఢీలా పడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఊపందుకోవడంతో గత నెలలో ఎగుమతుల్లో 45 శాతం వృద్ధి నమోదైంది. నికరంగా 33.14 బిలియన్ డాలర్ల విల�
దేశంలో రెండు టైమ్జోన్లకు పెరుగుతున్న డిమాండ్ ఐఎస్టీతో ఈశాన్య ప్రాంతాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు వేర్వేరు టైమ్ జోన్లతో పగటి సమయం ఆదాతో పాటు.. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించొచ్చంటున్న నిపుణులు వ్య�
ఓవల్ : భారత్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో .. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయిదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1 గెలుపుతో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పుల�
మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ �