పూర్తి ఆధిపత్యంతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన టీమ్ఇండియా.. నామమాత్రమైన ఆఖరి పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో రోహిత్ సేన చివరి మ్యాచ్ ఆడ
బీజింగ్: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సమావేశాలను 2023లో ఇండియాలో నిర్వహించనున్నారు. ఆ సమావేశాలను నిర్వహణ హక్కులను ఇండియా గెలుచుకున్నది. బీజింగ్లో జరిగిన సమావేశంలో భారత బృందం పాల్
కోల్కతా: వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 22,279 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. అయితే నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం తగ్గింది. 60298 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంట�
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ షట్లర్లతో బరిలోకి దిగిన పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు చేరడంలో విఫలమయ్యాయి. గ్రూప్-‘ఎ’లో భాగంగా శుక్ర�
కివీస్ గడ్డపై పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో మిథాలీరాజ్ బృందం ఏమాత్రం ప్రభ
వైద్యపరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దడం, వైద్య పరికరాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏ�
చైనాకు చెందిన 54 యాప్స్ను భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ భారత్ ఈ యాప్స్ను నిషేధించింది. ఈ అంశంపై డ్రాగన్ స్పందించింది. చైనాతో స�
Corona | దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ సంఘం
కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవను�
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 30 వేలకు పెరిగాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.