డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిజానికి ఆ మ్యాచ్లో ఇండియా నెగ్గినా.. ఐర్లాండ్ మాత్రం ఆ హైస్కోర్ గేమ్లో కేక పుట్టించింది. దాదాపు విక్టరీ వరకు వచ్చింది. కానీ �
Corona Cases | దేశంలో కొత్తగా 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,33,345కు పెరిగాయి. ఇందులో 4,28,08,666 మంది బాధితులు కోలుకోగా, 5,25,077 మంది కరోనాకు బలయ్యారు.
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన భారత్, ఐర్లాండ్ మ్యాచ్లో విజయం టీమిండియానే వరించింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగిన దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 225 పరుగులు �
స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ.. దేశంలో ఉత్సాహం నెలకొనాల్సిన సమయంలో చాలా మందిలో ఏదో అసంతృప్తి. స్వాతంత్య్ర ఫలాలను అనుభవించలేకపోతున్నామన్న నిరాశ. రాజ్యాంగం కల్పించిన సౌకర్యాలను కూడా అందుకోలేకపోతున్నామన్�
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంసరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. భారత మాజీ ప్రధాని పీవీ జయంతి (జ�
డబ్లిన్: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతిని భువనేశ్వర్ కుమార్ విసిరాడా ? ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో అతను 201 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్లు స్పీడ్ గన్ చూపించింది. కానీ ఆ స్ప�
Corona Cases | దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులపాటు తగ్గిన పాజిటివ్ కేసులు మళ్లీ 17 వేలు దాటాయి. ఆదివారం 11 వేల మందికి పాజిటివ్ రాగా, కొత్తగా మరో 17,073 మంది కరోనా బారిన పడ్డారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా బ్యాంకింగ్ మోసాలు దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్రాడ్ 2016-17 వరకు ఏటా వెయ్యి ఫిర్యాదులు 2017-18లో ఏకంగా 163 రెట్లు పెరుగుదల వివరాలు వెల్లడించిన భారత రిజర్వు బ్యాంకు హైదరాబాద్, జ�
ఐర్లాండ్ తో జరుగుతున్నా మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. వర్షం వల్ల 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. హ్యారీ టెక్టర్ (64 నాటవుట్) ధాటిగా ఆడటం తో ఆ జట్టు 108/4 స్కోర్ చేసింది. ఛేజ�
Corona | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 17 వేలకుపైగా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 15,940కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,33,78,234కు చేరాయి.
బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల కృషి తోడవడంతో లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ మంచి ప్రదర్శన నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 246/8 వద్దే రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. లీస్టర్�
కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఉమేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశాన్ని 50 రాష్ర్టాలుగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు