కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి�
న్యూఢిల్లీ: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, ‘జీవన ధార’ అని తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాజ్య�
Spicejet: స్పైస్ జెట్ ( Spicejet ) విమానయాన సంస్థ సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్య మొత్తం 38 విమానాల రాకపోకలను పునఃప్రారంభించనుంది. ఈ మేరకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మీరే భారత బ్రిటిష్ హై కమిషనర్ అవ్వొచ్చు ..! | అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఒక్క రోజు భారత బ్రిటిష్ హై కమిషనర్గా వ్యవహరించే అవకాశాన్ని బ్రిటిష్ హై కమిషనర్ ఇవ్వనుంది. దేశవ�
Climate change | వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కిం�
కరోనా కేసులు | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కేసులు రికార్డయ్యాయి.
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
NEET | ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఆప్ఘనిస్ధాన్లో తాలిబన్ల రాజ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఆప్ఘనిస్ధాన�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు