పోరాడి ఓడిన మిథాలీసేన.. ఆస్ట్రేలియాతో రెండో వన్డే మకాయ్: తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియా విజేతగా నిలువగా.. ఆఖరి ఓవర్లో నోబాల్స్ కారణంగా భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడ�
ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood)లో బిజీ నటిగా ఉన్న మల్లికాశెరావత్ (Mallika Sherawat)..కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. బోల్డ్ నటనతో భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�
టాప్-500లో 12 విద్యాసంస్థలకు చోటు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏ యూనివర్సిటీల్లో/విద్యాసంస్థల్లో చదువుకొన్న వారికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి? ఏ యూనివర్సిటీల్లో చదివిన వారు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్�
భారత్కు గుడ్బై చెప్తున్న విదేశీ ఆటో సంస్థలు ఫోర్డ్, జీఎం, ఫియట్, హ్యార్లీ.. ఇలా ఎన్నో రూ.2,485 కోట్ల పెట్టుబడుల్ని నష్టపోయిన డీలర్లు కేంద్ర ప్రభుత్వానికి ఆటోమొబైల్ డీలర్ల సంఘం లేఖ న్యూఢిల్లీ, సెప్టెంబర్�
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఇండియాలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబంధించి అలెర్ట్ జారీ చేసినట్లు కూ�
కోల్కతా: భారత్ను తాలిబన్గా చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అనుమతించబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఉప ఎన్నిక జరుగనున్న భవానీపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ �
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత్ మార్కెట్లో ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే సెడాన్ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ-ట్రాన్ �
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు
ఆసీస్తో తొలి వన్డేలో భారత మహిళల ఓటమి మకాయ్: మహిళల క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట రాసుకున్న మిథాలీరాజ్ (61) వన్డేల్లో వరుసగా ఐదో అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఆ�
ఇండియాలో వ్యాపారం కోసం పెట్టిన అమెరికా దిగ్గజం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఇండియాలో వ్యాపారం కొనసాగించేందుకు అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కు లీగల్ వ్యయాలు భారీగా అయ్యాయి. 2018-20 మధ్యకాలంలో రూ.8,546 కోట్ల�