Covid 19 | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులను నమోదు కాగా, 180 మంది మరణించారు. మరో 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Pakistan's nefarious act again, weapons dropped from drones confiscated in Jammu | జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు పాక్
Covid-19 | దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు.
సిట్జెస్(స్పెయిన్): మహిళల చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన చివరి ప్రీలిమినరీ రౌండ్ గేమ్లో భారత్ 3-1 తేడాతో ఫ్రాన్స్పై విజయం సాధించింది. దీంతో పూల�
Covid Vaccine | దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కోటి మందికి పైగా కరోనా టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించ�
రూ.55,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు మెగా డీల్ కోసం తైవాన్తో చర్చిస్తున్న కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశంలో చిప్ తయారీ ప్లాంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెమీకండక్టర్ చిప్ కొరత వేధిస్తున�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకోగా, 4,47,194 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా
ముంబై: ఈ నెల ఆరంభంలో మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరగాల్సిన అయిదవ టెస్టు మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ టెస్టు మ్యాచ్ను 2022లో నిర్వహించేందుకు ఇంగ్లండ్, ఇండియా క్రికెట్ బోర�
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ త