భువనేశ్వర్ : విజిటర్స్ క్యాంప్లో కొవిడ్ కలకలం సృష్టించడంతో ఈ వారం చివరలో భువనేశ్వర్లో జరగాల్సిన భారత్ – జర్మనీ పురుషుల హాకీ జట్ల మధ్య జరగాల్సిన ప్రో లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్ను వాయిదా వేసినట్ల
కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీ పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆఖరి రోజు మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరడంతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. భారత ద్వయం రిథమ్ సాంగ్వాన్- అ�
Corona | దేశంలో కొత్తగా 4,362 కరోనా (Corona) కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర
Ind-w Vs Pak-w | మహిళల ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో భారత్ తన తొలిమ్యాచ్ ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన ఆరంభంలోనే తొలివికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో జట్టు స్కోరు 4 పరుగుల వద్ద స�
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్లో (Women's World Cup) భారత్ తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తో ఆడుతున్నది. మౌంట్ ముంగనుయ్ వేదిగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది.
ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు �
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ పోరులో భారత్ విజృంభించింది. డెన్మార్క్తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో విజయాలు సాధించిన మనవాళ్లు.. శనివారం కూడా అదే జో�
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియాన భారీ స్కోర్ చేసింది. ఇవాళ రెండవ రోజు రెండవ సెషన్లో ఇండియా 578 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ర
మొహాలీ: రవీంద్ర జడేజా టెస్టుల్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇవాళ జడేజా ఆ ఫీట్ను అందుకున్నాడు. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్ల�
మౌంట్ మౌంగనూయి: మహిళల వరల్డ్కప్లో రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరగనున్నది. న్యూజిలాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్కు వేదిక కానున్నది. నిజానికి ఇండియ�