ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా దీనిపై మరోసారి స్పందించింది. రష్యా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల�
బెంగుళూరు: శ్రీలంకతో ఇవాళ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున�
Corona | దేశంలో కొత్తగా 3614 కరోనా కేసులు నమోదవగా, 89 మంది మృతిచెందారు. మరో 5185 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసులు 4,29,87,875కు చేరాయి.
Ind-W Vs WI-W | Ind-W Vs WI-W | ఐసీసీ మహిళా ప్రపంచకప్ (Women's World Cup)లో భాగంగా భారత్ తన మూడో మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.
విరాట్ సెంచరీ నిరీక్షణకు తెరపడేనా! నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు వద్దు వద్దంటూనే గులాబీ టెస్టులకు ఓకే చెప్పిన టీమ్ఇండియా.. నాలుగో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య చిన్న�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని రోజుల క్రితం వరకూ దక్షిణ కొరియాలో కరోనా విజృంభించింది.. మళ్లీ యూరప్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మ్యా�
Corona | దేశంలో కరోనా వ్యాప్తి క్షీణించింది. దీంతో కొత్తగా నమోదవులున్న కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఐదు వేల లోపే నమోదవుతు వస్తున్నాయి. తాజాగా 4194 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు.
లగ్జరీ మొటర్సైకిళ్ళ తయారీ సంస్థ డ్యుకాటీ..సరికొత్త బైకును లాంచ్చేసింది. రూ.12.89 లక్షల విలువైన స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రొను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీఎండబ్ల్యూ..తాజాగా అప్డేటెడ్ వెర్షన్ ఎస్యూవీ ‘కౌప్ ఎక్స్4’ను దేశీయ మార్కెట్లకు పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారులో పెట్రోల్ వెర్షన్ రూ.70.50 లక్షలు, డీజిల్ వెర్షన్ రూ.72.50 లక్షలుగా నిర
బెంగళూరు: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. �