Covid-19 | దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది. ఇందులో 3,35,97,339 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా
న్యూఢిల్లీ : ఆర్ధిక వ్యవస్థ మహమ్మారికి ముందున్న స్థితికి చేరుతుండటంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పన్ను రాబడి బడ్జెట్ అంచనాల కంటే పది శాతం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థి
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 356 మంది మరణించారు. కరోనా నుంచి మరో 15,951 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ
క్యూ2లో 26 శాతం పెరిగిన లాభం రూ.10,881 కోట్లకు చేరిన ఆదాయం ముంబై, అక్టోబర్ 25: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,338.70 కోట్
యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా అంచనా ముంబై, అక్టోబర్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ వృద్ధి 9.5 శా తంగా నమో దు కావచ్చని స్విస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా అంచనా వేసింది. కరోనా దెబ్బకు గత ఆర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త డొమినార్ 400ను పరిచయం చేసింది. ఈ బైకు ధరను రూ.2.16 లక్షలుగా నిర్ణయించింది. 373.3 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకు యువతను ఆకట్ట
100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేశామని వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత్లో కొవిషీల్డ్ టీకా రెగ్యులర్ మార్కెటింగ్కు అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసుకున్నట్�
బాష్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రోడ్డు ప్రమాదాల వల్ల 2019లో భారతదేశం దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర నష్టపోయిందని బాష్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.35% అని తెలిపింది. దేశం�
నూతన సరిహద్దు చట్టానికి డ్రాగన్ ఆమోదం ప్రజలు నివాసాలు ఏర్పర్చుకోవడానికి వసతులు దురాక్రమణ పర్వంలో మరో ఎత్తుగడ: నిపుణులు ఆయుధాలు, బలగాలు తరలించడానికేనని వెల్లడి బీజింగ్, అక్టోబర్ 24: దురాక్రమణ కాంక్షతో
Cricket fans prayers: టీ20 వరల్డ్ కప్ జోరుగా కొనసాగుతున్నది. మొత్తం 45 మ్యాచ్ల ఈ టోర్నీలో ఇవాళ భారత్-పాకిస్థాన్ దేశాలు 16వ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సూపర్-12 మ్యాచ్లో
18 నెలల్లో పెరిగిన రేట్లివి నాలుగో రోజూ పెట్రోవాత న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు 35 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.90, డీజిల్ రేటు రూ