Corona | దేశంలో కరోనా (Corona) కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 1761 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మూడో దశ ప్రారంభమైన తర్వాత రెండు వేలలోపు రోజువారీ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
ఆసీస్ చేతిలో 6 వికెట్లతో ఓటమి ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్లో మూడో పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు.. నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం జరిగిన కీలక పోరులో మిథాలీ బృందం 6 వికెట్ల తేడాతో ఆస�
పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనా డ్రోన్ కలకలం సృష్టించింది. పుర్బపారా గ్రామంలోని తన పొలంలో విరిగిపోయిన ఆ డ్రోన్ పడివుండటాన్ని పంకజ్ సర్కార్ అ
Corona | దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా విటమిన్ డీ లోపంతో 50 నుంచి 94 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. గత వారం రోజుల నుంచి మూడు వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 100 లోపే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కొత్త
ఒకనాడు దేశానికి దారిచూపిన బెంగాల్కు ఇప్పుడు తెలంగాణ దారి దీపమైంది. నేడు తెలంగాణ ఆలోచించేది రేపటి దేశ ఆచరణ అవుతుందన్న కొత్త నానుడి మరోసారి నిజమైంది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతూ యుద్ధం కారణంగా ఇబ్బ�