డిసెంబర్ 3న ప్రారంభం న్యూఢిల్లీ, నవంబర్ 15: మూడోవిడత భారత్ బాండ్ ఈటీఎఫ్లు డిసెంబర్ 3 నుంచి జారీకానున్నాయి. డిసెంబర్ 9తో ముగిసే ఈ ఆఫర్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్నది కేంద్ర ప్ర�
2026 నాటికి చేరుకోనుందంటున్న సర్వే న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఇంటి నుంచే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉండటంతో ఎగబడి కొనుగో�
న్యూఢిల్లీ, నవంబర్ 15: వ్యవసాయ, నిర్మాణ రంగానికి చెందిన ఉత్పత్తుల సంస్థ ఎస్కార్ట్..ట్రాక్టర్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఈ నెల 21 నుంచి ట్రాక్టర్ ధరలను పెంచుతున్నట్లు సోమవారం తాజాగా ప్రకటించింది. కమోడ�
న్యూఢిల్లీ, నవంబర్ 15: కరోనాతో ఢీలాపడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 43 శాతం వృద్ధి నమోదైంది. 35.65 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇదే నెలలో దిగుమత�
దుబాయ్: ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వ�
న్యూఢిల్లీ: భారత్కు ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. రష్యన్ ఫెడరల్ సర్వీసెస్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని ప్రకటిం�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 285 మంది మరణించారు. మరో 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఈ నెల 19న మధ్యాహ్నం సాక్షాత్కారంకోల్కతా, నవంబర్ 13: ఈ నెల 19న(శుక్రవారం) అత్యంత అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. గడిచిన 580 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత సుదీర్ఘ కాలం పాటు గ్రహణం కనిపించనున్నది. ఈశాన్�
20 Indian fishermen released from Landhi jail, to be released at Wagah border | భారత్కు చెందిన 20 మంది జాలర్లను కరాచీలోని లాంధీ జైలు నుంచి పాకిస్థాన్ శనివారం విడుదల చేసింది. వారిని ఆదివారం
తిరువనంతపురం: కరోనా మహమ్మారి కాలంలో దేశంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీవోడీ) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. 14వ హ్యాకింగ్, సైబర్సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘C0c0n’ను కేరళ పోలీ�