Corona cases | దేశంలో కొత్తగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,42,06,996కు చేరాయి. ఇందులో 4,35,55,041 మంది కోలుకున్నారు. 5,26,879 మంది మృతిచెందారు.
Corona cases | దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా
రాష్ట్రం అమలు చేస్తున్నది.. చూసి దేశం ఆచరిస్తున్నది ఏడేండ్ల కిందటే టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు.. ఇప్పటికే మూడు నగరాల్లో అందుబాటులోకి.. రెండుచోట్ల పురోగతిలో.. ద్వితీయ శ్రేణి నగర
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐ
భారత్తో జరిగిన చివరి టి20మ్యాచ్లోనూ వెస్టిండీస్కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో ఇండియా 88 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వ�
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత భారత జట్టు వైఖరి, ఆట ఆడే విధానంలో మార్పు వచ్చిందా..? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఆసియా కప్తో పాటు
CWG | కామన్వెల్త్ గేమ్స్లో (CWG) భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్స్కు చేరింది. శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో 3-2తో మన్ప్రీత్సింగ్ సేన విజయం సాధించింది.
నాలుగో టీ20లో విండీస్పై భారత్ విజయం లాడర్హిల్(ఫ్లోరిడా): భారత్ ఖాతాలో మరో సిరీస్లో చేరింది. వెస్టిండీస్తో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమ్ఇండియా టీ20 సిరీస్ను ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన నాలుగో
Vice Presidential election | భారత ఉప రాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి జగ్దీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇవాళ ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలిస
న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్సీవోవీ2 జీనోమిక్స్ కన్సోర్టిమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటి