భారత్లో ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ‘password’ సాధారణ పాస్వర్డ్లతో సైబర్ దాడుల ముప్పు నార్డ్పాస్ సంస్థ హెచ్చరిక న్యూఢిల్లీ, నవంబర్ 18 : ప్రస్తుత టెక్ యుగంలో ఈమెయిల్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్�
టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే టాప్ ప్రజా సమస్యలపై స్పందనలో తొలి స్థానం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే వెల్లడి నేరమేదైనా పక్కా న్యాయం, ప్రమాదమేదైనా తక్షణ సహాయం. జవాబుదారీతనంలో మేటి, సత్ప్రవర్తనలో రా�
న్యూఢిల్లీ, నవంబర్ 18: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ స్లావియాను పరిచయం చేసింది. ఫోక్స్వ్యాగెన్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ విడుదల చేసిన రెండో మోడల్ ఇది కావ�
వాషింగ్టన్, నవంబర్ 18: రెమిటెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత్లోకి 87 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్స్లు వచ్చాయని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. గతేడాద�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా మరో గ్రామాన్ని నిర్మిస్తోందని వచ్చిన వార్తలపై ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రత
బెంగళూరు: యాంప్లిట్యూడ్ విడుదల చేసిన మొదటి ప్రోడక్ట్ రిపోర్ట్ -2021 ద్వారా ఆసియా పసిఫిక్ నుంచి నెక్స్ట్ ఫైవ్ హాటెస్ట్ ప్రోడక్ట్స్ లో కూ యాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వినియోగదారులు తమ మాతృభాషలో తమ భావాలను వ్య
UNESCO | ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్ బోర్డులో భారత్ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో
న్యూఢిల్లీ, నవంబర్ 17: లంచం ఇవ్వకుంటే పని జరగని దేశాల్లో భారతదేశం పరిస్థితి గతేడాదితో పోల్చితే మరింత దిగజారింది. లంచం సూచీ(బ్రైబరీ ఇండెక్స్)లో ఇండియా 77వ ర్యాంకు నుంచి 82వ స్థానానికి పడిపోయింది. లంచ వ్యతిరే
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు కాంస్యం దక్కింది. ఢాకా వేదికగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్ తుది పోరులో భారత త్రయం రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ, అమన్ సైనీ 235-223 తేడాతో నవాజ్ అహ్మద్ రకిబ్�
Covid-19 | దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్గా
డీమానిటైజేషన్, డిజిటలైజేషన్ బేఖాతర్ గరిష్ఠస్థాయిలో నగదు చెలామణీ న్యూఢిల్లీ, నవంబర్ 15: డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) జరిగి ఐదేండ్లు దాటిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణీ ప్రతీ ఏడాదీ