Covid-19 | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి ఎనిమిది వేలకు తగ్గాయి. నిన్నటికంటే అవి 21 శాతం తక్కువని
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): ప్రపంచంలోనే వీధి కుక్కలు, పిల్లులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ జంతువులు దేశంలో దాదాపు 8 కోట్ల వరకు ఉండగా.. వాటిలో 6.2 కోట్లు వీధి కుక్కలు,
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులు డిసెంబర్ 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ విమాన రాకపోకలకు అవసరమైన చర్యలను తీసుకోవాల�
కాఠ్మాండు, నవంబర్ 26: నేపాల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే భారత్ నుంచి కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్ భూభాగాలను భారత్ నుంచి తిరిగి తీసుకుంటామని ఆ దేశ మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్షం సీపీఎన్-యూఎంఎల�
Valdimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6న భారత్కు రానున్నారు. అధికారిక పర్యటన నిమిత్తం 6న న్యూఢిల్లీకి చేరుకోనున్న పుతిన్..
ఇస్లామాబాద్: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో ఇండియా దారుణంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్
కాన్పూర్: రవీంద్ర జడేజా టెస్టుల్లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 17వ హాఫ్ సెంచరీ. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇవాళ జడేజా 99 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. అయిదో వి