‘నవరాత్రి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) మేయర్ ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ముస్లింలు ప్రభావితం కావొద్దు. హిందువుల పండుగలను గౌరవించి, ఎస్డీఎంసీ నిర్ణయాన్ని స్వాగతించండి’.
– బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్సింగ్ వర్మ