అన్నం పెట్టే స్థాయికి కాదు.. చేయి చాచే దుస్థితికి భారత్ కొరత లేదంటూ కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: సరిగ్గా.. నాలుగు నెలల కిందట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొంటే.. ప్రప�
Corona cases | దేశంలో కొత్తగా 11,539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకోగా, 5,27,332 మంది మరణించారు.
హరారే: జింబాబ్వేతో జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. రెండో వన్డేకు దీపక్ చాహర్ను పక్కన పెట్టేశారు. �
నేడు భారత్, జింబాబ్వే రెండో వన్డే మ. 12.45 నుంచి.. టీమ్ఇండియా మరో సిరీస్పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుకింద కొట్టిన రాహుల్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధ�
Corona cases | దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 8 వేలకు తగ్గిన రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 12 వేల మందికిపైగా కరోనా
భరతమాత సేవలో తరిస్తున్న సైనికులకు నేడు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశ రక్షణకోస
హరారే: ఇండియాతో జరగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అయితే లోయర్ ఆర్డర్లో జింబాబ్వే బ్యాటర్లు రాణించార
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే దీపక్ చాహార్ ఆరంభంలోనే ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేశాడు. జింబాబ్వ�
భారత్, జింబాబ్వే తొలి వన్డే నేడు మధ్యాహ్నం 12.45 సోనీ స్పోర్ట్స్లో హరారే: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ఇండియా తలపడనుంది. ఇంగ్లండ్, వెస్టిండ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేండ్లలో ఆడబోయే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను తాజాగా ప్రకటించింది. 2023-2027 కాలానికి గాను అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూ�
బ్యాంకాక్: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్లో జరిగిన 9వ భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్లో పాల్గొన్న ఆ�
Corona cases | దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 4,42,86,256కు చేరుకున్నాయి. ఇందులో 4,36,54,064 మంది బాధితులు కరోనా