న్యూఢిల్లీ : దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. ఇవాళ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర భారీ శ్రేణి షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరికి దారితీసింది.
14.55 శాతానికి ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ధరల పరుగు ఆగడం లేదు. ముడి చమురు, ఇతర కమోడిటీలు పెరిగిన ప్రభావంతో అన్ని ఉత్పత్తుల టోకు ధరలు భగ్గుమన్నాయి. 2022 మార్చి నెలలో హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డ�
తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక ఇంజినీర్కు సైన్యం బాధ్యతలు అప్పగించడం
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘సిల్వర్ షాడో ఎడిషన్' ఎక్స్4 మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేకపోవడం, మరోవైపు క్రూడాయిల్ భగ్గుమంటుండటం, రూపాయి పతనమవడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన �
భారత్లో వివో త్వరలో టీ సిరీస్ స్మార్ట్ఫోన్స్ విభాగంలో రెండు కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో టీ1 5జీకి కొనసాగింపుగా రానున్న ఈ రెండు స్మార్ట్ఫోన్లను వివో మేలో లాంఛ్ చేయనుంది. తాజా ఫోన్లతో వివ�
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆదివారం 1150 కేసులు నమోదవగా, నలుగురు మాత్రమే మరణించారు. అయితే తాజాగా 2183 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణకాగా, 214 మంది మృతిచెందారు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఉద్యోగాల �
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 975 కరోనా కేసులు నమోదవగా, నేడు 1150కి పెరిగాయి. నిన్నటికంటే ఇవి 17 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,42,097కు చేరాయి.