Netflix | ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ మంగళవారం నుంచి భారత్లో తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గించింది. తన కస్టమర్ బేస్ని పెంచుకునేందుకే నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్న
Corona daily update | భారత దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 5,784 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే మరో 252 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్�
Five Central Asian countries to be Chief Guests at India's Republic Day | వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు హాజరుకానున్నాయి. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్త
Drone Delivery | త్వరలోనే డ్రోన్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ వెల్లడించింది. దూరప్రాంతాలకు వ్యాక్సిన్లు, ప్రాణం నిలబెట్టే ఔషధాలు, అత్యవసర వస్తువుల డెలివరీ
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరిధిని మరింత విస్తృత పరిచిన పినాక-ఈఆర్ రాకెట్ వ్యవస్థ పరీక్షలు విజయవంతమైనట్టు రక్షణ శాఖ తెలిపింది. రాజస్థాన్లో పొఖ్రాన్లో మూడు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించామన�
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇక నుంచి నామినీ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారులు నేరుగా దరఖాస్తు సమర్పించనక్కర్లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కొత్తగా ఈ-నామినేషన్ సేవల్ని ప్రారంభ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్కు భారత్ అత్యవసర మందులు పంపింది. మనవతా సహాయంగా వీటిని సమకూర్చింది. కాబూల్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రతినిధులకు వీటిని అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తె�
ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పాశ్చాత్య దేశాల్లోకెల్లా అతి ప్రాచీనమైనది. క్రీ.శ.1096లో స్థాపించబడిన ఈ విద్యాలయం మొదటినుంచీ అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు గడించింది. ఇతర దేశాల వలె, భారత్ కూడా �
తెలంగాణసహా ఆయా రాష్ర్టాలకు త్వరలో 5వేల నెబ్యులైజర్ల పంపిణీన్యూఢిల్లీ: సిప్లా.. తెలంగాణసహా దేశంలోని ఆయా రాష్ర్టాల్లోగల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (పీహెచ్సీ)కు 5వేల నెబ్యులైజర్లను విరాళంగా ఇస్తున్�