ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్ప�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 374 మంది మరణించారు. కరోనా నుంచి మరో 7,051 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యా
Vaccination in India: కరోనా మహమ్మారి దాదాపు గత రెండేండ్ల నుంచి రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ
Coronavirus | దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత
తృతీయస్థానంలోకి భారత్ హైదరాబాద్, డిసెంబర్ 22: దేశంలో ‘యూనీకార్న్’ హోదాకు ఎదుగుతున్న స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 33 యూనీకార్న్లు అయ్యాయి. దీంతో యూనీకార్న్ల మొత్తం సంఖ్య
India Vs South Africa | దక్షిణాఫ్రికాతో సిరీస్కు బయలుదేరిన టీమిండియా త్వరలో టెస్టు, వన్డే సిరీస్లు ఆడబోతోంది. కానీ అక్కడ ఒమిక్రాన్ కేసులు తీవ్రంగా ఉండడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయ�
Covid-19 | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 7 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు అవి 6 వేలకు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదుకాగా, 132 మంది మరణించారు
అండర్-19 ప్రపంచకప్నకు భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యుల�
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఢాకా: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా లీగ్ దశను ముగించింది. ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత్.. ఆదివారం జర