మైనార్టీ వ్యతిరేక ముద్ర దేశానికి మంచిది కాదు. దేశీయ వాణిజ్యంపై ఇది దుష్ప్రభావం చూపుతుంది. భారతీయ వస్తువుల మార్కెట్ దెబ్బతింటుంది. భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారుతుంది.
భారతదేశ విశ్వసనీయత దెబ్బతింటుంది. ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు తమ పనితీరుతో దేశ ప్రజాస్వామ్య లక్షణాన్ని క్రమంగా తుడిచిపెట్టేస్తున్నాయి. -రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్