జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవస�
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
మైనార్టీ వ్యతిరేక ముద్ర దేశానికి మంచిది కాదు. దేశీయ వాణిజ్యంపై ఇది దుష్ప్రభావం చూపుతుంది. భారతీయ వస్తువుల మార్కెట్ దెబ్బతింటుంది. భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారుతుంది.
ముంబై: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిం�